అసెంబ్లీ ఎన్నికల ముందు నాతో సహా నా అసిస్టెంట్ నెంబర్ మా పార్టీ నాయకుల నెంబర్లు సైతం ట్యాపింగ్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం.
జనం న్యూస్ జూలై 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఉదయం రెండు గంటలు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండని కూకట్పల్లి ఎమ్మెల్యే. ఇప్పటికీ అధికారులను బెదిరించి నెపం వాళ్ల మీద వేయాలని చూస్తాడు ఎన్నికల ముందు 90 శాతం అభివృద్ధి…
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది. జనం న్యూస్ 27జులై పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రంలోని స్థానిక రెడ్డి గార్డెన్స్లో శనివారం నాడు నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగారాష్ట్రఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు…
భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబుని ఘనంగా సన్మానించిన
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి. కొప్పుల రమేష్ మాదిగ కొత్తగూడెం ఆర్ సి జూలై 26 ( జనం న్యూస్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.కొత్తగూడెం పట్టణంలోని బాబు క్యాంప్ ఏరియాలో గల కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నూతన గ్రంధాలయ…
బిచ్కుంద ఏఎంసి అభివృద్ధికి రూపాయలు ఒక కోటి 12 లక్షలు మంజూరు కావడంతో మంత్రికి ఎమ్మెల్యేకు పాలాభిషేకం
బిచ్కుంద జూలై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఒక కోటి 12 లక్షలు మంజూరు చేసింది ఈ మేరకు ఏపీ సి మరియు…
అన్నదాన సత్రానికి, వంట సామాగ్రి విరాళం
జనం న్యూస్, 26 జూలై 2025, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం లోని, కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నదాన సత్రానికి ,…
అభినందనలు తెలిపిన నాగభూషణం
కాట్రేనికోన జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండల పరిధిలోని చెయ్యేరు గ్రామానికి చెందిన,జనసేన నాయకులు,ఆక్వా రైతు సంఘం సలహాదారుడు,త్సవటపల్లి నాగభూషణం మర్యాద పూర్వకంగా సొసైటీ అధ్యక్షులు గోదాసి పుండరీష్ ను ప్రమాణ స్వీకారంలో కలిసి శాలువ కప్పి…
కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సిఎస్ఆర్ నిధులతో 40 రిక్షాలు పంపిణీ
జనం న్యూస్,జూలై26,అచ్యుతాపురం: కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సిఎస్ఆర్ నిధులతో వేస్ట్ మ్యానేజ్మెంట్ లో భాగంగా 40 రిక్షాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్,యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వర్ణాంధ్ర-స్వచాంద్ర కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం ఎంపిడిఓ కార్యాలయం వద్ద…
అసైన్డ్ పోడు భూముల గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి సిపిఎం.డిమాండ్.
జుక్కల్ జులై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తాండ గిరిజనులు దాదాపు 30 40 సంవత్సరాల నుండి అసైన్డ్ పోడు భూమిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరిజనులకు పోడు…
సబ్సిడీ ఆటో లబ్ధిదారులను, ప్రభుత్వమే ఆదుకోవాలి.
జనం న్యూస్, 26 జూలై 2025, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి సబ్సిడీ ద్వారా,…
మూల పోచారం ఆశ్రమ పాఠశాలలో హరితహారం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 26 : మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా హరితహారం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు,సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్.నాగేశ్వరరావు…