జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రము లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో ప్రిన్సిపల్ జీ రజని అధ్యక్షతన లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు…
జనం న్యూస్: మార్చి 6 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది అని పేర్కొన్నారు. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి…
బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గురువారం రోజు బిచ్కుంద సర్కిల్ పరిధిలో బాన్స్వాడ డీఎస్పీ ఆధ్వర్యంలో, బిచ్కుంద సీఐ మరియు బిచ్కుంద ఎస్సై గుండెల రాజు (SHO) ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై…
జనం న్యూస్ మార్చి 6 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన మన్మధ్ రావు నూతనంగా నిర్మించిన గృహంలో నిర్వహించిన గృహ ప్రవేశ వేడుకలు శుభకర వాతావరణంలో ఘనంగా జరిగాయి. రోడ్ నం: 12-13…
జనం న్యూస్, మార్చి 6 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మలేషియాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి కీర్తి తీసుకువచ్చిన క్రీడాకారుడు దినేష్ కుమార్ ను స్థానిక సీనియర్ నాయకులు ఘనంగా…
జనం న్యూస్ 06 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ వేడికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో అన్ని ఫ్లాట్ ఫామ్ లో దగ్గర…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955 ఈ ప్రాంతాలు పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతాలు కావడంతో పాటు ప్రీ-స్కూల్లు, ప్రాథమిక పాఠశాలలు, హైస్కూల్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు అధిక సంఖ్యలో ఉన్నాయి.…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955 11 నెలల తర్వాత ఆసుపత్రికి వచ్చిన ‘చిన్నారి అతిథి’.. చిలకలూరిపేట: వైద్యుడికి, రోగికి మధ్య ఉండే బంధం కేవలం చికిత్సకే పరిమితం కాదని, అది అనురాగంతో…
జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో ని ఎస్బిఐ సి ఎస్ ఆర్ ఆధ్వర్యంలో సహకారం అందించారు పిల్లలకు అవసరమైన అనేక వస్తువులు. ఎల్ఈడి టీవీ రైస్ కుక్కర్లు ప్లేట్లు పెన్నులు పెన్సిళ్లు…
జనం న్యూస్ 06 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాష్ట్ర డీజీపీ, డిఐజి, సిట్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటగా విచారణ చేయాలి, బాద్యులను శిక్షించాలి…