సత్యనారాయణ స్వామి దేవాలయంలో 29 న ప్రత్యేక పూజలు
జనం న్యూస్- జులై 26 నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈనెల 29న శ్రావణ మంగళవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ…
బీరు పూర్ మండలం లో నూతన తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జనం న్యూస్ జూలై 26 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలానికి మంజూరైన 583 నూతన తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు రైతువేదిక లో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ బీర్ పూర్ మండలానికి చెందిన 10మంది లబ్ధిదారులకు…
సామ్రాజ్య సిల్వర్ కింగ్డంలో స్వా డైమండ్ వ్యాపార ప్రారంభోత్సవం శ్రీ కందుల శ్రీ రంగ ప్రియ
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈరోజు సామ్రాజ్య సిల్వర్ కింగ్డంలో స్వా డైమండ్ వ్యాపార ప్రారంభోత్సవం శ్రీ కందుల శ్రీ రంగ ప్రియ డాక్టర్ ఆఫ్ శ్రీ కందుల. దుర్గేశ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ, మరియు…
సేవకు మారుపేరు సూరపురెడ్డి : బాబీ మాస్టర్.
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అయినవిల్లి మండలం, కే. జగన్నాధపురం గ్రామం, పిచ్చుక నాగ సత్యనారాయణ అనారోగ్య కారణాల రీత్యా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబీ మాస్టర్) ద్వారా…
బీజేపీ జిల్లా ట్రెజరర్ గా గ్రంధి నానాజీ
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేని కొన అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ గా కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన గ్రంధి సూర్యనారాయణ గుప్త (నానాజీ) నియమితులయ్యారు. శుక్రవారం వచ్చినా లిస్టులో ఆయన…
25 మంది హెడ్ కానిస్టేబుళ్లు కు ఏఎస్ఐ లుగా పదోన్నతి ఎస్పీ తుహిన్ సిన్హా
జనం జులై 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి,ఉమ్మడి జిల్లా 1990 బ్యాచ్కు చెందిన అనకాపల్లి జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న 25 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) హోదాలో పదోన్నతి కల్పించడమై…
84వ వార్డులో సాలాపు వాని పాలెం 1.39 కోట్లతో అభివృద్ధి పనులు
జనం న్యూస్ జూలై 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు సాలాపువాని పాలెం గ్రామంలో 1.39 కోట్లకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జీవీఎంసీ పీలా శ్రీనివాసరావు పెందుర్తి శాసనసభ్యులు…
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణి…
బిచ్కుంద జూలై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ యార్డు లో రాజుల గ్రామానికి చెందిన మాలిగే సురేష్ రాజుల గారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరు కావడంతో ఆ చెక్కును బిచ్కుంద మండల…
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీ
(జనం న్యూస్ 26 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ ,మండల తాసిల్దార్ సదానందం , మరియు ఎస్ఐ,కే, శ్వేత మండల టాస్క్ఫోర్స్ టీం గా ఏర్పడి ఎరువుల…
ప్రతి వ్యక్తి ఫిర్యాదు చేసే నంబర్ల జాబితా, అన్ని టోల్ ఫ్రీ నంబర్లే,
కంగ్టి ఎస్ఐ దుర్గ రెడ్డి, జనం న్యూస్,జులై 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి శనివారం మండల ప్రజలకు సూచన మండలం పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.వర్షం…