సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 20. 04. 2026 ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు హాజరై బసవన్న విగ్రహానికి పూలమాలలు వేసి…
బిచ్కుంద ఏప్రిల్ 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ మల్లికార్జున్ అప్ప షెట్కార్ సతీమణి శ్రీమతి గిరిజ మల్లికార్జున్ అప్ప షెట్కార్ పరమపదించారు..విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే…
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాల సందర్భంగా సోమవారం గ్రాడ్యువేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు…
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రస్తుతం నడుస్తున్న ఎండ దెబ్బ వల్ల చాలామందికి అవగాహన తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇలా ఎవ్వరికి ఏమి జరగకుండా ముందు జాగ్రత్తగా మన గవర్నమెంట్ జీవీకే…
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండలం తరపున కాలేశ్వరం మేడిగడ్డకు సభ కు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమురయ్య మండల నాయకులు వాడికల్లా రాజేశ్వరరావు…
జనం న్యూస్ ;21 ఏప్రిల్ మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథల పోటీలలో సిద్దిపేటకు చెందిన కవి అనిశెట్టి సతీష్ కుమార్ రాసిన కథ “అందరూ చేసిందే చేద్దాం” పర్యావరణ కథ జాతీయ స్థాయిలో…
జనం న్యూస్ 21 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 25 జిల్లాల్లో ఇప్పటికి ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయని ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో దాదాపు 90 లక్షల…
జనం న్యూస్ అల్లాదుర్గం మండలం మెదక్ జిల్లా 21/4/2026 సోమవారం అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో రెండవ కొమరవెల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగినది, ఈనెల 26 దశమి…
జనం న్యూస్ 21 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నేటి అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సులుఇదే చివరి సమ్మె కావాలి: జేఏసీ హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి…
జనం న్యూస్ ఏప్రిల్ 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో మోతాదుకు మించి రసాయన ఎరువులు, ముఖ్యంగా దుక్కిలో వేసే బాస్వరం (ఫాస్ఫరస్) ఎరువులు వాడటం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఏవో రాజశేఖర్ గౌడ్…