వ్యాయామశాల లేక ఇబ్బంది పడుతున్న యువకులు
(జనం న్యూస్,3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) యువత ఆరోగ్యం పై చైతన్యం పెరుగుతున్న గ్రామాల్లో వ్యాయామశాల లేక యువకులు ఇబ్బంది పడుతున్నారు ఉదయం సాయంత్రం సమయంలో వ్యాయామం చేయాలని ఆసక్తి ఉన్న సరైన సదుపాయం లేక బయట ప్రదేశాలు…
రెచ్చిపోతున్న ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు.
జనం న్యూస్, తేదీ.3-11-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. నాగారం రంగాపురం.రిపోర్టర్ బాలాజీ రెచ్చిపోతున్నా ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు నాగారం పరిధిలోని రెవెన్యు పరిధిలో ఉన్న చెక్ డాం కట్టకు గండి కొట్టి దౌర్జన్యంగా ఇసుక అక్రమ…
ప్రకృతితో సన్నిహితంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్లో ప్రిథ్వీరాజ్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, నవంబర్ 3 : పటాన్చెరు జె.పి. ఫార్మ్స్లో సోమవారం సేంద్రియ వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యూరోకిడ్జ్ స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లో పాల్గొని సేంద్రియ పద్ధతుల్లో పంటల పెంపకం, సహజ…
ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ నవంబర్ 3, ఈరోజు తెల్లవారుజామున చేవెళ్ల మిర్జాగూడలో జరిగి ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తీవ్ర దిగబ్రాంతీ వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అండగా ఉండాలని అన్నారు…
మాజీ సర్పంచ్ శారద వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కందుల.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 3 మండలంలోనిమంగళకుంటగ్రామ సర్పంచ్ పిన్నికశారదమరణించి నేటితోసంవత్సరకాలంఅయ్యింది. ఈసందర్భంగాఆమెకుటుంబస భ్యులుమొదటివర్ధంతికార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతికార్యక్రమంలోమార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందులనారాయణరెడ్డిపాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే నారాయణరెడ్డి కూడా ఆమె సమాధి కి పూలమాలలు వేసి…
గ్యాస్ గోడౌనులో ఘనంగాక్షీరాబ్ది ద్వాదశ వేడుకలు.
జనం న్యూస్.తర్లుపాడు మండలం. నవంబర్ 3 మండలకేంద్రమైనతర్లుపాడులోని స్థానికగ్యాస్గోడౌన్లోకార్తీకమాసాన్నిపురస్కరించుకుని క్షీరాబ్ది ద్వాదశి వేడుకలనుగ్యాస్ డౌన్ యజమాని పోలేపల్లిజనార్దనరావుఆధ్వర్యంలోఘనంగానిర్వహించారు.ఈసందర్భంగాపురోహితపండితులతోశాస్త్రయుక్తంగాఅమలకలక్ష్మీనారాయణస్వామి( ఉసిరిచెట్టు)కుఘనంగా పూజలునిర్వహించి,శ్రీకృష్ణుడు,వెంకటేశ్వరస్వామి,వినాయకుడిలనుఆరాధించడం,మంగళహారతులు,నైవేద్యంసమర్పించడంజరిగింది.అనంతరంకార్తికసమారాధనభోజనకార్యక్రమాలనుకూడాఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం వాసవి సత్రం జాయింట్ సెక్రెటరీపోలేపల్లిజనార్దన్రావు,మండలఆర్యవైశ్యసంఘంఅధ్యక్షుడుమరి యు శ్రీ రుక్మిణి సత్యభామ సమేతశ్రీవేణుగోపాలస్వామిఆలయధర్మకర్తజవ్వాజివిజయభాస్కరరావు వారి సతీమణి శేషులు,…
సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్లో మంగళవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు సొసైటీ చైర్మన్ బాలాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్…
బీడీ కార్మికులు తక్షణ సమస్యల ప్తె కలెక్టర్ కార్యాలయ ముందు దర్నా, అనంతరం కలెక్టర్ లో ఏవో రహమాన్ కి వినతి పత్రం బి ఎల్ టీ యూ
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట బి ఎల్ టీ యూ, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం (బి ఎల్ టీ యూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి . ఉమ్మడి మెదక్…
నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలుసభలు, సమావేశాలు, ధర్నాలకు, నిరసనలకు అనుమతి లేదు ఎస్సై మోహన్ రెడ్డి
బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం మండలంలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు పోలీస్ అధికారుల అనుమతి…
హెల్మెట్ తప్పనిసరి – ఏర్గట్ల ఎస్ఐ తీసిన షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్- సాయి చైతన్య
జనం న్యూస్ నవంబర్ నవంబర్ 2:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పడాలరాజేశ్వర్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలనే అవగాహన కల్పించడానికి స్వయంగా ఒక షార్ట్…












