• November 3, 2025
  • 29 views
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వండి జనం న్యూస్ నవంబర్ 03 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని మీర్జాగూడ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందగా.. చాలా మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ…

  • November 3, 2025
  • 32 views
పోటో.ఇట్టే కృష్ణారెడ్డిరజిత దంపతులను సన్మానిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డిప్రభుత్వ విద్యారంగాన్నిపరిరక్షించుకోవాలి… రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 03 రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి విద్యా విధానాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన…

  • November 3, 2025
  • 103 views
చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి మాజీ కౌన్సిలర్ పొట్టి రాములు

తేదీ: 03-11-2025 హయత్ నగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జనం న్యూస్ ప్రతినిధి: 9640204826 రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు – కంకర టిప్పర్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతో విషాదకరమని ఆదిభట్ల మున్సిపాలిటీ…

  • November 3, 2025
  • 20 views
RTC బస్సు టిప్పర్ లారీ ఢీకొని ప్రజల ప్రాణాలు పోతున్న రోడ్డు మరమ్మత్తులు చేస్తలేరు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొని 17 మంది మరణించారు ఇంకా పదిమంది సీరియస్ గా ఉన్నారు చేవెళ్ల ఏరియా హాస్పిటల్ కు…

  • November 3, 2025
  • 23 views
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో గడప గడకు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్‌ స్థానిక నాయకులతో కలిసి బూత్ నంబర్ 392…

  • November 3, 2025
  • 59 views
నాయి బ్రాహ్మణ సేవా సంఘం వినతిపత్రాలు సమర్పణ

జనం న్యూస్ నవంబర్ 03 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ (500/82) ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమస్యలపై ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించేందుకు సంఘ ప్రతినిధులు హాజరయ్యారు.…

  • November 3, 2025
  • 19 views
వ్యాయామశాల లేక ఇబ్బంది పడుతున్న యువకులు

(జనం న్యూస్,3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) యువత ఆరోగ్యం పై చైతన్యం పెరుగుతున్న గ్రామాల్లో వ్యాయామశాల లేక యువకులు ఇబ్బంది పడుతున్నారు ఉదయం సాయంత్రం సమయంలో వ్యాయామం చేయాలని ఆసక్తి ఉన్న సరైన సదుపాయం లేక బయట ప్రదేశాలు…

  • November 3, 2025
  • 16 views
రెచ్చిపోతున్న ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు.

జనం న్యూస్, తేదీ.3-11-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. నాగారం రంగాపురం.రిపోర్టర్ బాలాజీ రెచ్చిపోతున్నా ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు నాగారం పరిధిలోని రెవెన్యు పరిధిలో ఉన్న చెక్ డాం కట్టకు గండి కొట్టి దౌర్జన్యంగా ఇసుక అక్రమ…

  • November 3, 2025
  • 23 views
ప్రకృతితో సన్నిహితంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్‌లో ప్రిథ్వీరాజ్

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, నవంబర్ 3 : పటాన్‌చెరు జె.పి. ఫార్మ్స్‌లో సోమవారం సేంద్రియ వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యూరోకిడ్జ్ స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్‌లో పాల్గొని సేంద్రియ పద్ధతుల్లో పంటల పెంపకం, సహజ…

  • November 3, 2025
  • 68 views
ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ నవంబర్ 3, ఈరోజు తెల్లవారుజామున చేవెళ్ల మిర్జాగూడలో జరిగి ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తీవ్ర దిగబ్రాంతీ వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అండగా ఉండాలని అన్నారు…