• April 20, 2026
  • 35 views
రైతు నేస్తం కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 20 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శీలం పల్లి రైతు వేదిక వద్ద సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతు నేస్తం రైతులకు ఆయిల్ పామ్ పంట గురించి వివరించారు, నేల…

  • April 20, 2026
  • 38 views
మల్లముల కనకయ్య కావ్యాల ఆవిష్కరణ

జనం న్యూస్ ; 20 ఏప్రిల్ సోమవారం సిద్దిపేట నియోకికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలుగు భాషా చైతన్య సమితి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేటకు చెందిన మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తబకము మరియు భాగ్యశ్రీ…

  • April 20, 2026
  • 38 views
సిద్దిపేట కవి అనిశెట్టి సతీష్ కుమార్ కథకు ఉత్తమ పురస్కారం

20 ఏప్రిల్ సోమవారం; జనం న్యూస్ సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథల పోటీలలో సిద్దిపేటకు చెందిన కవి అనిశెట్టి సతీష్ కుమార్ రాసిన కథ “అందరూ చేసిందే చేద్దాం” పర్యావరణ కథ ఉత్తమ కథగా…

  • April 20, 2026
  • 32 views
బిచ్కుందలో ఘనంగా మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు

బిచ్కుంద ఏప్రిల్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రోజు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు బసవేశ్వర (రాజుల చౌరస్తా ) వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ సీమ సెట్ కార్ మరియు బిచ్కుంద…

  • April 20, 2026
  • 31 views
పోషణ్ పక్వాడలో భాగంగా గ్రాడ్యువేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాల సందర్భంగా గ్రాడ్యువేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఫ్రీ…

  • April 20, 2026
  • 28 views
రేపు సాయంత్రం 4.45

ఏప్రిల్ 20. 04. 2026 సంగారెడ్డి.జిల్లా ఇన్చార్జ్బి వీరేశం ఎర్రవల్లి నివాసం నుండి జగిత్యాలకు బయలుదేరనున్న కేసీఆర్ జగిత్యాల కలెక్టర్ కార్యాలయ హెలిప్యాడ్‌లో దిగనున్న అధినేత కేసీఆర్ హెలిప్యాడ్ నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న కేసీఆర్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్‌కు…

  • April 20, 2026
  • 29 views
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955 పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా జనతా వారది కో…

  • April 20, 2026
  • 31 views
గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమక్షంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.బార్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు…

  • April 20, 2026
  • 31 views
మహాత్మ శ్రీ బసవేశ్వర చూపిన మార్గంలో నడవాలి

మాజీ ఏఎంసీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్: . బిచ్కుంద ఏప్రిల్ 20 జనం న్యూస్ సమాజంలో ఉన్న అనేక మూఢాచారాలను పారద్రోలి కుల,మత రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషిచేసిన ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర అని మాజీ ఏఎంసీ చైర్మన్…

  • April 20, 2026
  • 34 views
దేశాభివృద్దిలో జ‌నాభ లెక్క‌లు అత్యంత కీల‌కంప్ర‌జ‌లు స్వీయ‌గ‌ణ‌న‌లో పాల్గొనాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి. శ్రీ‌హ‌రిబాబు చిల‌క‌లూరిపేట‌: భారతదేశ అభివృద్ధికి జనాభా లెక్కలు కీలకమైన పునాది అని, ఇవి కేవలం జనాభా సంఖ్యను లెక్కించడమే కాకుండా, సామాజిక,…