జనం న్యూస్ – మార్చి 5- నాగార్జునసాగర్ టౌన్ నాగార్జునసాగర్ ప్రాజెక్టును గురువారం నాడు కేంద్ర జల వనరుల సంఘం కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఎంఎస్ సహారే సందర్శించి పరిశీలించారు. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం…
బిచ్కుంద మార్చి 5 జనం న్యూ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి సీమ షెట్కర్ కి మరియు వైస్ చైర్మన్ శ్రీమతి భాగ్యలక్ష్మి ప్రేమ్…
పయనించే సూర్యుడు మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యినవిల్లి మండలం,కే.జగన్నాధపురం గ్రామం, గొంతు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పెరుమాళ్ళ రాజారావు కష్టాలు నల్లా శ్రీను ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,, రాష్ట్ర…
జనం న్యూస్ మార్చి 5, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పరిగి పట్టణం బోయవాడకు చెందిన శివ దంపతుల కుమార్తె మొదటి జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ బీఆరెస్…
జనం న్యూస్ మార్చ్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అనకాపల్లి జీవీఎంసీ టౌన్ & బాలాజిరావు పేట ప్రైమరీ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత వైద్య…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 5 తర్లుపాడు మండలం లోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఏర్పాటు చేయనున్న కందులు & శెనగలు కొనుగోలు…
జనం న్యూస్ మార్చ్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి ఆలయ పున ప్రతిష్ట, రాజగోపుర ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కలశ ప్రతిష్టకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 05-03-2026 జహీరాబాద్ పట్టణం భారీగా విస్తరించడం మున్సిపాలిటీలో శివారు గ్రామాలు విలీనం కావడం పట్టణ జనాభా భారీగా పెరగడం జరిగింది, తెలంగాణ,కర్ణాటక,మహారాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణం నిత్యం బారి సంఖ్యలో…
జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో గ్రామంలో వార్డులలో (సందర్శన ) తిరుగుతూ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న శిధిలావస్థలో ఉన్న ఇండ్లు మరమ్మత్తులు చేసుకోవాలని లేనియెడల…
జనం న్యూస్ మార్చి 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామని మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు…