• November 3, 2025
  • 29 views
200,000 లక్షల రూపాయల ఎల్ ఓ సి అందచేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలానికి చెందిన గత వారం రోజుల నుంచి ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుజిరి తాండా గ్రామ పంచాయతీ చిలిపిచేడ్ మండలం…

  • November 3, 2025
  • 27 views
వార్షికోత్సవానికి ఐపీఎస్ విజయ్ కుమార్ కు ఆహ్వానం

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామం లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ దేవాలయం 24 వ వార్షికోత్సవానికి రావాలని దేవాలయం ఈఓ రవి కుమార్,ఆలయం చైర్మన్…

  • November 3, 2025
  • 30 views
ఉప్పల శ్రీనివాస్ గుప్తను కలిసిన ఎన్ సత్యనారాయణ

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) టిపీసీసీ జనరల్ సెక్రెటరీ, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదగిరి గుట్ట భువనగిరి…

  • November 3, 2025
  • 29 views
కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీలో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

మద్నూర్ నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే…

  • November 3, 2025
  • 25 views
ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న సమస్యలు తీరట్లేదు

నిధులు లేవు అంటున్న అధికారులు ప్రజల్లో ఆగ్రహం అదృతం (జనం న్యూస్ 3 నవంబర్ ప్రతినిధి కాజీపేట రవి) ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలపై అర్జీలు పెట్టుకున్న పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది తాగునీటి కొరత…

  • November 3, 2025
  • 25 views
ప్రజావాణి 32 దరఖాస్తులు

జనం న్యూస్ నవంబర్ 03 సంగారెడ్డి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 32 దరఖాస్తుదారులు తమ సమస్యల…

  • November 3, 2025
  • 30 views
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వండి జనం న్యూస్ నవంబర్ 03 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని మీర్జాగూడ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందగా.. చాలా మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ…

  • November 3, 2025
  • 32 views
పోటో.ఇట్టే కృష్ణారెడ్డిరజిత దంపతులను సన్మానిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డిప్రభుత్వ విద్యారంగాన్నిపరిరక్షించుకోవాలి… రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 03 రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి విద్యా విధానాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన…

  • November 3, 2025
  • 104 views
చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి మాజీ కౌన్సిలర్ పొట్టి రాములు

తేదీ: 03-11-2025 హయత్ నగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జనం న్యూస్ ప్రతినిధి: 9640204826 రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు – కంకర టిప్పర్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతో విషాదకరమని ఆదిభట్ల మున్సిపాలిటీ…

  • November 3, 2025
  • 20 views
RTC బస్సు టిప్పర్ లారీ ఢీకొని ప్రజల ప్రాణాలు పోతున్న రోడ్డు మరమ్మత్తులు చేస్తలేరు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొని 17 మంది మరణించారు ఇంకా పదిమంది సీరియస్ గా ఉన్నారు చేవెళ్ల ఏరియా హాస్పిటల్ కు…