• March 5, 2026
  • 31 views
కందులు మరియు శెనగలు కొనుగోలు కేంద్రాలలో విక్రయించండి .మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 5 తర్లుపాడు మండలం లోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఏర్పాటు చేయనున్న కందులు & శెనగలు కొనుగోలు…

  • March 5, 2026
  • 40 views
నూకాంబిక అమ్మవారి ఆలయ పసిడి కలశ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి

జనం న్యూస్ మార్చ్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి ఆలయ పున ప్రతిష్ట, రాజగోపుర ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కలశ ప్రతిష్టకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి…

  • March 5, 2026
  • 31 views
జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 05-03-2026 జహీరాబాద్ పట్టణం భారీగా విస్తరించడం మున్సిపాలిటీలో శివారు గ్రామాలు విలీనం కావడం పట్టణ జనాభా భారీగా పెరగడం జరిగింది, తెలంగాణ,కర్ణాటక,మహారాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణం నిత్యం బారి సంఖ్యలో…

  • March 5, 2026
  • 32 views
ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను తొలగించండి.

జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో గ్రామంలో వార్డులలో (సందర్శన ) తిరుగుతూ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న శిధిలావస్థలో ఉన్న ఇండ్లు మరమ్మత్తులు చేసుకోవాలని లేనియెడల…

  • March 5, 2026
  • 35 views
మియాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్: 12.6 గ్రాముల డ్రగ్ స్వాధీనం

జనం న్యూస్ మార్చి 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామని మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు…

  • March 5, 2026
  • 32 views
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహం ప్రతిష్టాపన…

బిచ్కుంద మార్చ్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నాడు సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగ జరిగింది ఈ ప్రతిష్టాపనకు కథ గావ్ మల్లికార్జున్…

  • March 5, 2026
  • 34 views
కూనవరం స్ట్రెయిట్ కట్ పునరుద్ధరించాలిశాశ్వత పరిష్కారం అవసరమన్న ఎమ్మెల్యే దాట్ల

జనం న్యూస్ మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం& ముమ్మిడివరం నియోజకవర్గం ల పరిధిలోని కూనవరం మొగ( స్ట్రైట్ కట్ ) పునరుద్ధరించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు…

  • March 5, 2026
  • 33 views
శ్రామిక మహిళల ఉపాధి పై పాలకుల దాడి.హక్కుల రక్షణకై పోరాడుదాం.ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కార్యదర్శి వై. గీత.

జనం న్యూస్ మార్చి 5, వికారాబాద్ జిల్లా, దేశవ్యాప్తంగా శ్రామిక మహిళ ల ఉపాధిపై దాడులు విచ్చల విడిగా పెరిగిపోయావని ,రమహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయినాయి,హంతకులను,నేరస్తులను పూలదండలేసి ఊరేగింపులు చేస్తున్నారని శ్రామిక మహిళల ఉపాధిపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా శ్రామిక మహిళలు…

  • March 5, 2026
  • 28 views
శాశ్వత పరిష్కారం అవసరమన్నకూనవరం స్ట్రెయిట్ కట్ పునరుద్ధరించాలిప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు

పయనించు సూర్యుడు మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం& ముమ్మిడివరం నియోజకవర్గం ల పరిధిలోని కూనవరం మొగ( స్ట్రైట్ కట్ ) పునరుద్ధరించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు…

  • March 5, 2026
  • 34 views
ఎస్సారెస్పీ కాలువ నీళ్లు అందక ఆందోళన చెందుతున్న రైతులు

జనం న్యూస్ మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలకు నీళ్లు అందక యాసంగి కి పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మండలంలో సాగు నీటి అవసరం ఎక్కువగా ఉన్న తరుణంలో…