• January 21, 2026
  • 16 views
గద్వాల పట్టణ అభివృద్ధి కోసం 18.70 కోట్ల రూపాయలతో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల పట్టణ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం …ఈరోజు గద్వాల పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బీ.టి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం…

  • January 21, 2026
  • 16 views
క్యాలెండర్ ఆవిష్కరణ..

జనంన్యూస్. 21.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిరికొండ ఎస్సై రామకృష్ణ. చేతుల మీదుగా మరియు కాంగ్రెస్ యువజన నాయకుడు మాలవత్ రవినాయక్. పాలకవర్గం మరియు ఉప సర్పంచ్ మాలవత్ గణేష్. స్థానిక తండా నాయకులు మరియు టి9…

  • January 21, 2026
  • 22 views
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కంచర్ల బాబి

జనం న్యూస్ జనవరి 21 కొత్తపేట కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్య కాపరమేశ్వరి ఆత్మఅర్పణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబీ) మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా వాసవి అమ్మవారు…

  • January 21, 2026
  • 20 views
నియోజకవర్గ అభివృద్ధికి నిత్య శ్రామికుడిగా బండారు సేవలు

ఎమ్మెల్యే సత్యానందరావును అభినందించిన పాలూరి సత్యానందం. జనం న్యూస్ జనవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి- నిత్య శ్రామికుడిగా, ప్రజాసేవే పరమావధిగా శాశ్వత పరిష్కారాల లక్ష్యంగా పనిచేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం…

  • January 21, 2026
  • 20 views
గణపూర్ 2 వ అంగన్వాడీ సెంటర్లోని చిన్నారులకు ఏక రూపు వస్త్రాల పంపిణీ,

సర్పంచ్ శ్వేత కృష్ణ, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గణపూర్ గ్రామంలో బుధవారం అంగన్వాడి చిన్నారులకు ఏకరూపు వస్త్రాలను సర్పంచ్ శ్వేతా కృష్ణా ముదిరాజ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి…

  • January 21, 2026
  • 19 views
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కట్.. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.

జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత చర్యలలో భాగంగా ఈరోజు పార్వతీపురం పట్టణంలో లో ఉన్న పెట్రోల్ బంక్ యజమానులతో తొ పార్వతిపురం టౌన్ సిఐ…

  • January 21, 2026
  • 17 views
బాలికను మోసం చేసిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానావిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2024 నవంబర్ మాసంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు, బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ (20 ఏళ్లు)…

  • January 21, 2026
  • 20 views
పోగొట్టుకున్న బట్టల బ్యాగును బాధితులకు అందజేత

విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం పట్టణంకు చెందిన ఒక మహిళ పట్టణంలో వివిధ షాపులలో బట్టల షాపింగ్ చేసి విజయనగరం ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద ఆటో…

  • January 21, 2026
  • 16 views
విజయనగరం కాంప్లెక్స్ వద్ద సెల్ ఫోన్ దొంగ అరెస్టు

జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలిస్తున్న వ్యక్తిని ఆర్టీసీ సెక్యూరిటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు,నగదు మరియు బంగారాన్ని…

  • January 20, 2026
  • 28 views
సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో గౌరవ మాజి మంత్రివర్యులు శాసనసభపక్ష ఉప నేత (డిప్యూటీ ఫ్లోర్ లీడర్) శ్రీ తన్నీరు హరీష్ రావు మీడియాతో మాట్లాడటం జరిగింది. పాల్గొన్న మాజి మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్ రావు ,ఎమ్మెల్యే లు మాణిక్ రావు ,కౌశిక్ రెడ్డి ,ఇతర నేతలుఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు…