• March 5, 2026
  • 33 views
హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్— 04-03-2026 హోలీ పండుగ సందర్భంగా ఈ రోజు తెలంగాణ ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు బంజారా భవన్ లో బంజారా నాయకులతో కలసి హొలీ వేడుకల్లో పాల్గొని…

  • March 5, 2026
  • 30 views
తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో, జిల్లా ఎస్పీ కార్యాలయాలలో భారత రాజ్యాంగం నిర్మాత డా. భీమ్ రావ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలి

జనం న్యూస్ 05 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రపంచంలో వివిధ దేశాల అధ్యక్షులు అంబేద్కర్ చిత్రపటం పెట్టుకుంటుంటే… ఈ దేశ 93% ప్రజల తలరాతలు మార్చిన అంబేద్కర్ చిత్ర పటం…

  • March 5, 2026
  • 53 views
వధూవరులను ఆశీర్వదించినమున్సిపల్ చైర్మన్

జనం న్యూస్ :వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీలోని 3వ వార్డు చెందిన విలేఖరి బాలరాజు కూతురు వివాహం కొత్తకోట పట్టణంలోని పీజేఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ హాజరై నూతన వధూవరులను…

  • March 5, 2026
  • 29 views
తక్కువ భయం ఎక్కువ ఏకాగ్రత మెరుగైన ఫలితాలు

జనం న్యూస్ 05 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విద్యార్థులకు ప్రేరణనిచ్చిన ఐజ మున్సిపల్ చైర్మన్.సీఎం సురేష్ ఐజ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్…

  • March 5, 2026
  • 32 views
.బాలమృతం వివాదం రాజకీయ హోదాతో ఒత్తిడి

శాయంపేట, మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బాలమృతం పంపిణీ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. నిబంధనల ప్రకారం గర్భిణీ స్త్రీల ఫోటో నమోదు పూర్తయిన తర్వాతే బాలమృతం అందించాల్సి…

  • March 5, 2026
  • 33 views
…తెలంగాణ ఉద్యమ కారుల రాష్ట్ర కార్యదర్శిగా గజ్జి శంకర్

జనం న్యూస్ మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని పత్తి పాక గ్రామానికి చెందిన గజ్జి శంకర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు అందేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నందగిరి…

  • March 4, 2026
  • 36 views
బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ

జనం న్యూస్, మార్చి 04,అచ్యుతాపురం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు తమను తాము రక్షించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఈరోజు అచ్యుతాపురం కస్తూరిబా పాఠశాలలో విద్యార్థునిలకు సెల్ఫ్ డిఫెన్స్ అనగా…

  • March 4, 2026
  • 39 views
శ్రీ రామ క్షేత్ర దర్శనం చేసుకున్న తీన్మార్ మల్లన్న

జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రామ క్షేత్రం సందర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్నతెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సిరిసిల్ల జిల్లా…

  • March 4, 2026
  • 38 views
తడపాకల్‌లో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు : తహసీల్దార్ మల్లయ్య

జనం న్యూస్ మార్చి 04: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:అక్రమ ఇసుక రవాణాను నిరోధించుటలో భాగంగా బుధవారం రోజునా తడపాకల్ గ్రామ పరిధిలో విస్తృతంగా గస్తీ నిర్వహించామని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల ప్రాంతంలో ఒక ఇసుక లోడుతో…

  • March 4, 2026
  • 39 views
24వ వార్డులో ఘనంగా హోలీ సంబరాలు

బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్ జహీరాబాద్, మార్చ్ 04(జనం న్యూస్) నియోజకవర్గ పట్టణ పరిధిలోని 24వ వార్డులో బుధవారం బిజెపి నాయకుడు పాలెం కార్ సంతోష్ ఆధ్వర్యంలో హామాలి కాలనీలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. హోలీ పర్వదిన సందర్భంగా పట్టణంలో…