పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు నేతృత్వంలో కాట్రేనికోన, పల్లంకుర్రు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ( ఎస్ ఏ ఎస్ ఏ) కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో…
జనం న్యూస్ :18 ఏప్రిల్ శనివారం: సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ శ్రీవాణి స్కూల్లో శనివారం యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు విద్యాభ్యాసంలో తొలి అడుగు పూర్తి చేసిన సందర్భంగా వారికి…
బిచ్కుంద ఏప్రిల్ 18 జనం న్యూస్ జనగణన–2027 కు సంబంధించిన మొదటి విడుద 50 మంది (ఎన్యూమరేటర్స్) కు సూపర్వైజర్లకు శిక్షణా తరగతులు బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదిక బిచ్కుంద నందు శనివారం రోజు జనగణన మండల అధికారి &…
జనం న్యూస్-ఏప్రిల్ 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ లోని జెన్కో ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్ ఆధ్వర్యంలో ఫైర్ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ పి…
జన న్యూస్ ఏప్రిల్(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ వేల్పుల కిరణ్ వారితో పాటు పలువురు నాయకులు శుక్రవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 18 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో…
జనాభా గణనను బాధ్యతాయుతంగా చేపట్టాలి తహసీల్దార్ సరిత (జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) 2026, 2027 సంవత్సరంలో రెండు దశల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన సర్వే సందర్భంగా శనివారం మునగాల మండల కేంద్రంలోని…
(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి.భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు.ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.గతేడాదితో పోలీస్తే…
జనం న్యూస్ ఏప్రిల్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం, ఆశయ సాధనను స్ఫూర్తిగా తీసుకుని నేటి చిన్నారులు, యువత తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు,…
మద్నూర్ ఏప్రిల్ 18 జనం న్యూస్ జనగణన మొదటి దశలో భాగంగా ముందుగా జనగణన అధికారులు (ఎన్యూమరేటర్స్) కు శిక్షణా తరగతులు మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (బాలుర) నందు జనగణన మండల అధికారి & తహసీల్దార్ ఎం డి…