హెల్మెట్ తప్పనిసరి – ఏర్గట్ల ఎస్ఐ తీసిన షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్- సాయి చైతన్య
జనం న్యూస్ నవంబర్ నవంబర్ 2:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పడాలరాజేశ్వర్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలనే అవగాహన కల్పించడానికి స్వయంగా ఒక షార్ట్…
ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలి
జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పి డి యస్ యూ పి వై యల్ యూ యస్ యాప్ ఐ నాయకుల ధర్మవరం బీసీ బాలురు హాస్టల్…
మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల జీతాన్ని అమలు చేయాలి
జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా మొదటి మహాసభలు గద్వాల పట్టణంలో వాల్మీకి భవన్లో…
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 69వ జాతీయస్థాయి అండర్-17 పోటీలకు విజయనగరం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 1న ఏలూరులో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్-17లో వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ…
మొంథా బీభత్సం.. 665.69 హెక్టార్లలో పంటల నష్టం…
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు తెలిపారు.జిల్లాలోని 27 మండలాల్లో పంట నష్టాల అంచనా…
విజయనగరం నుంచి పంచారామాలకు
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక మాసం పురష్కరించుకుని పంచారామాలు భక్తులు దర్శించుకోవడానికి విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పంచా…
బస్సు చక్రాల కింద నలిగిన బతుకు
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు( డెబ్బై) మృతి చెందాడు. మృతుడు తన స్వగౌమం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు…
అనారోగ్యంతో విద్యార్థి మృతి
జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో నవంబరు 2 : మండల పరిధి చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కామా శరత్ బాబు నాగమణి దంపతులకు జన్మించిన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు నరేష్ (20) చిన్న కుమారుడు అయినటువంటి ప్రవీణ్ (18)…
సాయిబాబా మందిరంలో వార్షికోత్సవ వేడుకలు…
జనం న్యూస్ నవంబర్ 2 నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 3 తేది నుంచి 5 తేది వరకు జరగనున్నాయి. 3న సాయి సత్య వ్రతాలు, 4న సుప్రభాత సేవ, సాయినామ…
గ్రామ సింహాలతో బయందోళనలు
(జనం న్యూస్ 2 నవంబర్ ప్రతినిధి కాసి పేట రవి ) భీమారం మండల కేంద్రంలో గ్రామ సింహాలు కుక్కలు ఎక్కువగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్నాయి మండలంలోని పలు గ్రామంలో కుక్కల శౌర్య విహారంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు…












