• January 20, 2026
  • 31 views
ఎల్కతుర్తి గ్రానైట్ కంపెనీ యజమానిపై కేసు నమోదు…

బాల కార్మికున్ని గుర్తించిన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు. జనం న్యూస్ జనవరి 20 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండల కేంద్రములో స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపములో ఉన్న సాయి గణపతి స్టోన్ కంపెనీ యజమాని పై…

  • January 20, 2026
  • 32 views
వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కరపత్రాలు విడుదల

జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 172 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ మహోత్సవ కార్యక్రమం జనవరి 24వ తేదీన పండగ నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు…

  • January 20, 2026
  • 25 views
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించిన ప్రధానోపాధ్యాయులు కసెట్టి జగన్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 ఈరోజు తర్లుపాడు మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 360 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టేడి మెటీరియల్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచి మార్కులు రావాలని ఉద్దేశంతో ఒక్కొక్క…

  • January 20, 2026
  • 39 views
ఓటరు దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 జాతీయ ఓటర్ల దినోత్సవాన్నిపురస్కరించుకుని, తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తర్లుపాడు మండల తహసీల్దార్ కే.కే. కిషోర్…

  • January 20, 2026
  • 29 views
సీతానగులవరం & సూరేపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం సీతానాగులవరం మరియు సూరేపల్లి లో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి నిర్వహించారు. ఖరీఫ్ కంది పంట కోటదశలో ఉన్నందున, పంట దిగుబడి కూడా ఆశాజనకంగా ఉన్నట్లు రైతులకు తెలిపారు.…

  • January 20, 2026
  • 26 views
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి – అప్రమత్తతే మీ రక్షణ ​ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,పిలుపు

జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ​ అనకాపల్లి, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా…

  • January 20, 2026
  • 39 views
జహీరాబాద్ మండల తహశీల్దార్ పీ. దశరథ్ మున్సిపల్ కమిషనర్ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి జహీరాబాద్ మండల తహశీల్దార్ కు అదనపు బాధ్యతలు మున్సిపల్ కమిషనర్ గా నిర్వహిస్తున్నందుకు జహీరాబాద్ బీసీ జేఏసీ కమిటీ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు పీ.దశరత్ను మున్సిపల్ కమిషనర్ పదవికి…

  • January 20, 2026
  • 38 views
నరసరావుపేట నియోజకవర్గనికి రానున్న ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

జనం న్యూస్:జనవరి 20 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) ఈనెల 22వ తేదీన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటని అధికారికంగా వెల్లడించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్…

  • January 20, 2026
  • 34 views
జహీరాబాద్ మండల్ దిడిగి గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులకు ఘనంగా ప్రారంభోత్సవం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 19 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జగదాంబ సోమప్ప, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధి హామీ పనులను అధికారికంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం…

  • January 20, 2026
  • 28 views
ధ్రుడత్వానికి మానసిక ఉల్లాసనికి ,స్నేహానికి క్రీడాలే కీలకం..

జనంన్యూస్. 20.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. ధ్రుడత్వానికి మానసిక ఉల్లాసనికి స్నేహానికి క్రీడాలే కీలకం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు పి రమ పేర్కొన్నారు. సిరికొండ మండలంలో తుంపల్లి లో మంగళవారం నాడు ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) మహిళా సమావేశం అనంతరం…