గంజాయితో ముగ్గురి అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం వ్యాస నారాయణ మెట్ట సమీపంలో గంజాయి అమ్ముతుండగా చిల్ల రవితేజ, మచ్చ…
ఘనం గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిది గా ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ విశిష్ట అతిథి గా పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లో…
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో (జె. ఎన్ టి యు జి వి) గేట్ ఎదుట ఆందోళన చేయడం జరిగింది
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక (జె. ఎన్ టి యు జి వి) హాస్టల్లో సమస్యలతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉన్నఫలంగా ఫీజులు బకాయి ఉన్నాయని చెప్పి హాస్టల్ నుండి కట్టు…
పరారైన దొంగల కోసం గాలింపు. ఎస్సై మోహన్ కృష్ణ
జనం న్యూస్ జులై 30, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గేటు సమీపంలో అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకొనగా తప్పించుకొని పారిపోయారు. సోమవారం రాత్రి పట్టణంలోని సుల్తాన్పూర్ గేటు సమీపంలో బీజాపూర్ హైవే పై పోలీసులు వాహనాలు తనిఖీలు చేసుండగా…
మంగలి లక్ష్మమ్మ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన _జ్ఞానసేవ ఫౌండేషన్
జనం న్యూస్, జులై 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అనాజిపురం గ్రామంలో బుధవారం ఉదయం మంగలి బిక్షపతి తల్లి లక్ష్మమ్మ, చనిపోవడం జరిగింది పరిస్థితి దీనంగా ఉండటంవల్ల అంత్యక్రియల గాను 5000, రూపాయలు, జ్ఞాన…
సహకార సంఘం అభివృద్ధి కొరకు పాటుపడతాం
జనం న్యూస్ జులై 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శాయంపేట పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ ఆధ్వర్యంలో ఎఫ్ పి ఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో…
ఆహార భద్రత కార్డులనులబ్ధిదారులకు పంపిణీ .చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ శాసన సభ్యులు సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్ జులై 30 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…
బెల్లంకొండ మురళి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్
జనం న్యూస్. జులై 29 చిన్నగొట్టిగల్లు మండలలో ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుబెల్లంకొండ మురళీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మీట్లో పలువురు విలేకరుల సమీక్షంలో మాట్లాడుతూమాజీ డిసిఎంఎస్ ఛైర్మన్, వైసీపీ నేత సహదేవ రెడ్డి తీరుపై…
ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి: జనం న్యూస్. జూలై 29, కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా అదనపు…
నిధులు కేటాయించినా పనుల్లో ఎందుకు అలసత్వం…అధికారుల పై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జూలై 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి మెట్రో పార్క్ వద్ధ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, యస్ యన్ డి పి, జి హెచ్ ఎం సి హెచ్…