సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్లో మంగళవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు సొసైటీ చైర్మన్ బాలాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్…
బీడీ కార్మికులు తక్షణ సమస్యల ప్తె కలెక్టర్ కార్యాలయ ముందు దర్నా, అనంతరం కలెక్టర్ లో ఏవో రహమాన్ కి వినతి పత్రం బి ఎల్ టీ యూ
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట బి ఎల్ టీ యూ, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం (బి ఎల్ టీ యూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి . ఉమ్మడి మెదక్…
నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలుసభలు, సమావేశాలు, ధర్నాలకు, నిరసనలకు అనుమతి లేదు ఎస్సై మోహన్ రెడ్డి
బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం మండలంలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు పోలీస్ అధికారుల అనుమతి…
హెల్మెట్ తప్పనిసరి – ఏర్గట్ల ఎస్ఐ తీసిన షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్- సాయి చైతన్య
జనం న్యూస్ నవంబర్ నవంబర్ 2:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పడాలరాజేశ్వర్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలనే అవగాహన కల్పించడానికి స్వయంగా ఒక షార్ట్…
ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలి
జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పి డి యస్ యూ పి వై యల్ యూ యస్ యాప్ ఐ నాయకుల ధర్మవరం బీసీ బాలురు హాస్టల్…
మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల జీతాన్ని అమలు చేయాలి
జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా మొదటి మహాసభలు గద్వాల పట్టణంలో వాల్మీకి భవన్లో…
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 69వ జాతీయస్థాయి అండర్-17 పోటీలకు విజయనగరం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 1న ఏలూరులో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్-17లో వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ…
మొంథా బీభత్సం.. 665.69 హెక్టార్లలో పంటల నష్టం…
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు తెలిపారు.జిల్లాలోని 27 మండలాల్లో పంట నష్టాల అంచనా…
విజయనగరం నుంచి పంచారామాలకు
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక మాసం పురష్కరించుకుని పంచారామాలు భక్తులు దర్శించుకోవడానికి విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పంచా…
బస్సు చక్రాల కింద నలిగిన బతుకు
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు( డెబ్బై) మృతి చెందాడు. మృతుడు తన స్వగౌమం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు…












