• April 18, 2026
  • 29 views
మహిళా బిల్లులో బి సి మహిళలకు రిజర్వేషన్ లు ఉండాల్సిందే. లేదంటే బి సి లు ఒప్పుకోరు

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ చాలా హడావుడిగా, దొంగ చాటుగా, రాజకీయ పార్టీలలో ఉండే బహుజన నాయకుల మధ్య చర్చ కూడా లేకుండా, కనీసం బి సి…

  • April 18, 2026
  • 31 views
ప్రజలు, చిరు వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడుతున్న శేఖర్ రిఫ్రిజిరేషన్ యాజమాన్యం

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రతి వేసవి కాలం ఇదే తంతు ప్రజాల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న శేఖర్ రిఫ్రిజిరేషన్ 40 వేల రూపాయల కూల్ డ్రింక్స్ నష్టపోయినట్టు…

  • April 18, 2026
  • 29 views
..భారీ ఎత్తున హైదరాబాదులో జరిగే ఉద్యమకార్ల సదస్సు కు బయలుదేరిన ఉద్యమకారులు

జనం న్యూస్ ఏప్రిల్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యమకారూల సదస్సుకు జెండా ఊపి ప్రారంభించిన శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఉప సర్పంచ్ ధైనంపల్లి సుమన్ మండల కేంద్రం నుండి తెలంగాణ…

  • April 18, 2026
  • 30 views
…ప్రమాదాలు నివారణే అరైవ్ అలైవ్ లక్ష్యం సిఐ పి రంజిత్ రావు

జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 4వ దశ అరైవ్ అల్ లైవ్ క్యాంపెయిన్ 5వ రోజు షెడ్యూల్‌లో భాగంగా, సీఐ రంజిత్ రావు ఆదేశాల మేరకు, ఎస్సై జక్కుల పరమేశ్వర్ సిబ్బందితో…

  • April 17, 2026
  • 39 views
ప్రాణదాత సిపిఆర్- రోడ్డు ప్రమాద బాధితులకు సంజీవని-ఎస్సై ముత్తయ్య

జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున్ సాగర్ టౌన్- రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నాగార్జునసాగర్ టౌన్ పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సి పి ఆర్ విధానం పై అవగాహన కార్యక్రమం స్థానిక హెచ్ పి పెట్రోల్ బంక్…

  • April 17, 2026
  • 39 views
టీజీ ఐఐ సిఈ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి వినతి పత్రం అందజేసిన చండూర్ గ్రామ సర్పంచ్ శేషాద్రి

జనం న్యూస్ ఏప్రిల్ 17 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన సర్పంచ్ నిర్మల జగ్గారెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది గ్రామపంచాయతీ చండూర్ చిలిపి చెడు మండలం లో గల…

  • April 17, 2026
  • 40 views
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ కమలా నెహ్రు ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిరసన కార్యక్రమం

జనం న్యూస్- ఏప్రిల్ 17- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్…

  • April 17, 2026
  • 37 views
గ్రీవెన్స్ ఫిర్యాదు పై స్పందించిన అధికారులు

జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, పల్లంకురులో పంట బోదే ఆక్రమణకు గురైందని బాధిత రైతులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం కాట్రేనికోన మండల్ లెవెల్ కమిటీ ఎంపీడీఓ…

  • April 17, 2026
  • 48 views
రామచంద్రాపురంలో ఘనంగా చలివేంద్రం ప్రారంభం

రామచంద్రాపురం, జనం న్యూస్ ఏప్రిల్ 17 (2026): వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజల సౌకర్యార్థం ‘సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్’ (Civil Protection Legal Services) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు రామచంద్రాపురంలో ఘనంగా ప్రారంభించారు.ముఖ్య అతిథిగా…

  • April 17, 2026
  • 44 views
నందికొండ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం.

జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున సాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత…