జనం న్యూస్ జనవరి 20 ముమ్మిడివరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మడివరం ఆర్యవైశ్య సంఘం పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం అమ్మవారి గుడికి వెళ్లి ముమ్మిడివరం…
హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు వీరన్న చౌదరి జనం న్యూస్, జనవరి 20, 2026: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 2021లో నమోదైన వరకట్న వేధింపులు, ఆత్మహత్య ప్రేరణ కేసులో నిందితుడు మడపాన సుధీర్ (31)కు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.5,000/- జరిమానా…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. సోమవారం విజయనగరంలో ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించి…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో జనవరి 19న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పాల్గొని,…
జనం న్యూస్ 20 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించి,…
జనం న్యూస్ జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎస్పీ రాహుల్ మీనా.. జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితానికి భద్ద్రత అవసరం అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. హెల్మట్…
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ పలు దేవాలయాల్లో వీరన్న చౌదరి ప్రత్యేక పూజలు.. కేకులు కట్ చేసి పుష్పగుచ్చాలతో అభిమానుల సంబరాలు.. . రాజానగరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, భారతీయ జనతా పార్టీ సీనియర్…
జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామప్రజలు ఎంపీతో తమ గ్రామానికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు అందుకు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు.
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో…