జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ చాలా హడావుడిగా, దొంగ చాటుగా, రాజకీయ పార్టీలలో ఉండే బహుజన నాయకుల మధ్య చర్చ కూడా లేకుండా, కనీసం బి సి…
జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రతి వేసవి కాలం ఇదే తంతు ప్రజాల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న శేఖర్ రిఫ్రిజిరేషన్ 40 వేల రూపాయల కూల్ డ్రింక్స్ నష్టపోయినట్టు…
జనం న్యూస్ ఏప్రిల్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యమకారూల సదస్సుకు జెండా ఊపి ప్రారంభించిన శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఉప సర్పంచ్ ధైనంపల్లి సుమన్ మండల కేంద్రం నుండి తెలంగాణ…
జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 4వ దశ అరైవ్ అల్ లైవ్ క్యాంపెయిన్ 5వ రోజు షెడ్యూల్లో భాగంగా, సీఐ రంజిత్ రావు ఆదేశాల మేరకు, ఎస్సై జక్కుల పరమేశ్వర్ సిబ్బందితో…
జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున్ సాగర్ టౌన్- రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నాగార్జునసాగర్ టౌన్ పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సి పి ఆర్ విధానం పై అవగాహన కార్యక్రమం స్థానిక హెచ్ పి పెట్రోల్ బంక్…
జనం న్యూస్ ఏప్రిల్ 17 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన సర్పంచ్ నిర్మల జగ్గారెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది గ్రామపంచాయతీ చండూర్ చిలిపి చెడు మండలం లో గల…
జనం న్యూస్- ఏప్రిల్ 17- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్…
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, పల్లంకురులో పంట బోదే ఆక్రమణకు గురైందని బాధిత రైతులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం కాట్రేనికోన మండల్ లెవెల్ కమిటీ ఎంపీడీఓ…
రామచంద్రాపురం, జనం న్యూస్ ఏప్రిల్ 17 (2026): వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజల సౌకర్యార్థం ‘సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్’ (Civil Protection Legal Services) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు రామచంద్రాపురంలో ఘనంగా ప్రారంభించారు.ముఖ్య అతిథిగా…
జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున సాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత…