జనం న్యూస్ 04 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గురుకుల విద్యార్థి గల్లంతులో నిర్లక్ష్యం ఎవరిది.!చెరువులో పడిన విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు.!రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని మహాత్మ…
మాస్టర్లోన్తో మారనున్న పట్టణ రూపురేఖలు అమృత్ 2.0 నిధులతో రోడ్లు, నాలాల విస్తరణకు కార్యాచరణ మున్సిపల్ యంత్రాంగం సిద్ధం.. ఈ ఏడాది పూర్తిచేయాలని లక్ష్యం జహీరాబాద్, జనం న్యూస్ మార్చి 04 ఏడు దశాబ్దాల చరిత్ర కలి గిన జహీరాబాద్ పట్టణం…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ మార్చి 03పెబ్బేరు మంగళవారం పెబ్బేరు ఉమ్మడి మండలంలోని శ్రీరంగాపూర్ గుమ్మడం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కీ శే కురుమయ్యగారు అనారోగ్యo వల్ల తుది శ్వాస విడిచారు వారి…
బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్ జహీరాబాద్, మార్చ్ 03(జనం న్యూస్) హిందూ పండుగలో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ హోలీ. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండగ స్నేహానికి…
జనం న్యూస్, మార్చి 03,అచ్యుతాపురం: సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం అచ్యుతాపురం మండలం పూడిమడకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూడిమడక పంచాయతీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి దేముడు (42) అనే మత్స్యకారుడుతోపాటు ముగ్గురు…
బిచ్కుంద మార్చ్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మంగళవారం నాడు బిచ్కుంద మున్సిపాలిటీ చైర్మన్ సీమా రమేష్ సెట్ ఆధ్వర్యంలో హోలీ రంగుల పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ రంగుల పండుగ…
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి జుక్కల్ మార్చి 3 జనం న్యూస్ _మంగళవారం రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని…
ఘాట్ లో నివాళులు అర్పించిన పలువురు నేతలు… ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు… జనం న్యూస్ మార్చి మూడు ముమ్మిడివరం ప్రతినిధి కోనసీమ అభివృద్ధి పథంలో నడిపించిన లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 24 వ వర్ధంతి సందర్భంగా…
జనం న్యూస్ మార్చి 3 ముమ్మిడివరం ప్రతినిధి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో వికసిత భారత్ “ – యువ కనెక్ట్ ప్రోగ్రామ్(వి బి వైసిపి) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం వికసిత భారత్@ 2047 జాతీయ…
జనం న్యూస్ మార్చి 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఫతేనగర్ శివాలయంలో అట్టుకల్ పొంగాలా మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. కేరళకు చెందిన ఈ పవిత్ర ఉత్సవం అట్టుకల్ పొంగాలాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మహిళల…