జనం న్యూస్ :ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో విర్బాక్ ( వేరిబిక్ అనిమల్ హెల్త్…
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, నీటి భద్రత సాగునీటి సంఘాల పాత్ర అనే అంశముపై శుక్రవారం కాట్రేని కోన మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నీటి వినియోగాన్ని గణనీయంగా…
జనం న్యూస్ : 17 ఏప్రిల్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటకు చెందిన పద్యకవి కాల్వ రాజయ్య గారి శిష్యురాలు పర్సకుర్మ రిషిక రాసిన కృషి శతకం పుస్తకావిష్కరణ సోమవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…
బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ మద్నూర్ మండలం లో కల ఒక కళ్ళు దుకాణం మార్పిడి విషయంలో బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ కళ్ళు దుకాణ వ్యాపారి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా రెండు లక్షల రూపాయలకు ఒప్పందం…
బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), బిచ్కుందలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల…
మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో చేరిక జనం న్యూస్ ఏప్రిల్ 17 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు (హుజురాబాద్ నవ్య చికెన్ సెంటర్ యజమాని) పెండ్యాల…
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డిఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర శుక్రవారం తనిఖీ చేశారు. ఓ ఆర్ ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పీహెచ్ సి…
జనం న్యూస్ ఏప్రిల్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట మండలం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిపథకం కింద కెనరా బ్యాంక్ ఏర్గట్ల బ్రాంచ్ మేనేజర్ రాకేష్ రెడ్డి శుక్రవారంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడ్పాకల్ విద్యార్థులకు యు పి ఎస్ తో కూడిన…
జనంన్యూస్. 17.సిరికొండ,శ్రీనివాస్ పటేల్. రాష్ట్ర ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ (టీజీఈ జేఏసీ) ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ జూన్ 2 నాటికి పిఆర్సి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 17: జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న ఆదివారం ఉదయం 6 గంటలకు పట్టణంలోని అదర్శ్ నగర్ కాలనీలోని ఉద్యాన వనంలో 203వ నగర సంకీర్తన కార్యక్రమం…