నడిగూడెం మండల జిపిఓలు వీరే.
జగన్ న్యూస్ సెప్టెంబర్ 11(నడిగూడెం) నడిగూడెం మండలంకు చెందిన క్లస్టర్ గ్రామాలకు నూతనముగా బాధ్యతలు స్వీకరించిన జిపివోలు నడిగూడెంకు చింతమల్ల కోటయ్య, బృందావనపురం గోపాలపురంకు కస్తాల నాగరాజు, కరివిరాల, కాగిత రామచంద్రపురం లకు పిఎంఎల్ నరసింహారావు, సిరిపురంకు షేక్ ఇమ్మాలి, వల్లాపురంకు…
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురులకు సత్కారం
జనం న్యూస్;11సెప్టెంబరు గురువారం; సిద్దిపేట నియోజకవర్గం ఇన్చార్జి వై.రమేష్ సిద్ధిపేట, సెప్టెంబర్ 5: స్థానిక నలంద విద్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువా, మెమెంటోలతో సత్కరిస్తూ, “మీరందించే విద్యాబుద్ధులను తూచా తప్పకుండా…
నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం : నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి మరియు…
ఘనంగా ఎంపీ మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ బద్ది రెడ్డి కాంప్లెక్స్ లో వైఎస్ఆర్సిపి నాయకులు గుండు మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు.…
బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు
193 రోజులకు ఆదాయం 10,25,254 రూపాయలు. జనం న్యూస్ సెప్టెంబర్ 11 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమిన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం ఆలయచైర్మన్ సుధాకార్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్త,జిల్లా…
ఇష్టారీతిన బీటీ రోడ్డు పనులు
కాంట్రాక్టర్ను బెదిరిస్తున్న కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి చెరువు కట్ట కబ్జా చేస్తూ అడ్డుతగులుతున్నారు పెద్ద చెరువు కట్ట పనులు నక్ష ప్రకారమే చేపట్టాలి లేదంటే దళిత కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఎమ్మెల్యే అండతో గుత్తెదారును బెదిరించడం సరికాదు మైలారం మాజీ…
కొత్తగూడెం రైల్వే సమస్యలపై ఏవో రాజేంద్రబాబు ను కలిసిన వై. శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 11( కొత్తగూడెం నియోజకవర్గం ) కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలంటూ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యుడు వై. శ్రీనివాస్ రెడ్డి, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి.డి.సి.ఆర్. రోడ్ ఏవో రాజేంద్రబాబును గురువారం మర్యాదపూర్వకంగా…
మిషన్ శక్తి పది రోజులు ప్రత్యేక ఎవేర్నెస్ సంకల్ప
జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, తేది సెప్టెంబర్ 11,(రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వారు మరియ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ,ప్రాజెక్టు డైరెక్టర్ మరియు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారినీ టీ కనకదుర్గ…
హెచ్ఐవి / ఎయిడ్స్ మరియు మాదకద్రవ్యాల పై లింక్ వర్కర్ స్కిమ్ ద్వారా అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…
ఈనెల 15న ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయండి
యాదగిరిఎమ్మెస్పి జిల్లా కోఇంచార్జీ జనం న్యూస్, సెప్టెంబర్ 11, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ,ములుగు విజయ్ కుమార్ చేర్యాల మండల కేంద్రంలో( వి హెచ్ పి ఎస్) సుతారి రమేష్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…