సీహెచ్వోల సమ్మె విరమణ
జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని 27 రోజులుగా విధులు బహిష్కరిస్తూ సమ్మెబాట పట్టారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ…
విజయనగరమే సిరాజ్ మొదటి టార్గెట్!
జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నాలుగో రోజు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.HYDలో పేలుళ్లు జరపమని సౌదీ హ్యాండ్లర్లు చెప్పగా విజయనగరమే తన ఫస్ట్ టార్గెట్ అని…
తల్లిని చంపేందుకు సహకరించిన కూతురు
జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మావన సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో తెలిపేందుకు ఈ ఘటన నిదర్శనం. ఎస్.కోటలో ఈనెల 17న హత్యకు గురైన వెంటకలక్ష్మి కేసులో ఆమె కూతుర్ని(మైనర్) కూడా నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు.…
పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి పిఎఫ్ పూర్తి వివరాలు తెలియజేయాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ జనం న్యూస్ మే 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనుర్ సిహెచ్సి లో పనిచేస్తున్న శానిటేషన్,పేషెంట్ కేర్,సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను…
ములకలపల్లి కుమారి సీపీఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి
జనం న్యూస్ మే 27 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో…
సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు… ఈనెల 31న చెయ్యరులో బహిరంగ సభ…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31 వ తేదీన బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారు కావడంతో అధికారుల బృందం సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముమ్మిడివరం మండలం…
సిరిపురంలో ముందస్తు బడిబాట…
జనం న్యూస్ మే 26(నడిగూడెం) మండల పరిధిలోని సిరిపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు బడిబాట నిర్వహించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్…
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.
జనం న్యూస్ మే 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా…
అంగరంగ వైభవంగా బాల గురప్ప జాతర
జనం న్యూస్ మే 26(నడిగూడెం) మండలం లోని రామాపురం గ్రామం లో బాల గురప్ప జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు గంపలను ఎత్తుకొని డప్పుచప్పళ్లతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతర…
గృహ మరియు వ్యవసాయ విద్యుత్వినియోగదారులకు విజ్ఞప్తి
(జనం న్యూస్ మే 26 చంటి) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రేపు అనగా మంగళవారం తేది 27-05-2025 మధ్యాహ్నం 03:00 గంటల నుండి 05:00 గంటల వరకు 33KV ముబారస్పూర్ , దొమ్మాట, గోవిందా పూర్ పిడర్ల లో లైన్ కింద…