• April 17, 2026
  • 32 views
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చీమ్ముతున్న బిజెపి ప్రభుత్వం

జనం న్యూస్ 17 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేంద్ర బిజెపి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.ఖబర్దార్…

  • April 17, 2026
  • 33 views
డి లిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం డ్రామా.

జనం న్యూస్ 17 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అధ్యక్షు తరహా పాలనపై కేంద్రం ఆలోచన ఆలోచనను విరమించుకోవాలి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గద్దెపాగ మణి కుమార్ జోగులాంబ గద్వాల్ జిల్లా…

  • April 17, 2026
  • 29 views
నేతన్నలకు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న:

జనం న్యూస్ 17 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ జోగులాంబ…

  • April 17, 2026
  • 28 views
నందలూరు ఆర్.యు.బి (RUB) లో వెలుగులు: రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి చొరవకు ప్రశంసలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 17-04-26 నందలూరు రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) వద్ద నెలకొన్న చీకటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి ప్రత్యేక చొరవతో, రైల్వే అధికా రులు స్పందించి అండర్…

  • April 17, 2026
  • 40 views
రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు!మధ్యాహ్నం వేళ బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక!

జనం న్యూస్ ఏప్రిల్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఎండలు మండిపోతు న్నాయి.ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2…

  • April 17, 2026
  • 37 views
..కే జి బి వి విద్యార్థులకు ఎచ్ పి వి వాక్సినేషన్ మొత్తం 40 మంది పిల్లలకు వేశారు

జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం పరిధిలోని గల కే జి బి వి విద్యాలయంలో భూపాలపల్లి సోషల్ వెల్ఫేర్ ల లో ఎచ్ పి వి వాక్సినేషన్ పిల్లలకు…

  • April 17, 2026
  • 38 views
హెల్మెట్ ధరించిన వారికి పెట్రోల్ పోయారు

జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట ప్రధాన రహదారి పై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సై జక్కుల పరమేశ్వర్…

  • April 17, 2026
  • 43 views
ఏసిబి దాడులతో బిచ్కుంద లో కలకలం

అస్వస్థతకు గురైన సి ఐ భారీ మొత్తం లో నగదు లభ్యం బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు…

  • April 17, 2026
  • 39 views
లోకల్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించండి.

జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ సిరికొండ మండలంలోని రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గాడ్కోల్ కు చెందిన రైతు భూషణ్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. రైస్ మిల్లులకు తగిన కేటాయింపులు లేకపోవడం వల్ల…

  • April 17, 2026
  • 37 views
కాకతీయ డైరీ ని ఆవిష్కరించిన ఎస్ ఐ మల్లికార్జున రెడ్డి.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలోని స్థానిక విలేఖరి డి రామ కృష్ణ ఆధ్వర్యంలో గురు వారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో కాకతీయ డైరీ ని ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి ద్వారా ఆవిష్కరింప జేశారు.…