• April 17, 2026
  • 33 views
వైఎస్ఆర్సిపి మండల బూత్ కమిటీ అధ్యక్షుడిగాబి భాస్కర్ యాదవ్ నియామకం

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 17-04-26 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నందలూరు మండల బూత్ కమిటీ అధ్యక్షుడుగా బి భాస్కర్ యాదవ్ ఎన్నికయ్యారు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ నా మీదనమ్మకం ఉంచి…

  • April 17, 2026
  • 37 views
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణా,ఆంద్రప్రదేశ్ విభజనను బారత,పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 16. 04. 2026 తెలంగాణ ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ యంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి ఒక ఎంపీగా ఉండి బాధ్యత మరచి ప్రాంతీయ…

  • April 17, 2026
  • 34 views
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు మురుగు కాలువల పూడికతీత

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 17 గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తుమ్మలచెరువు గ్రామంలో మురుగు కాలువల పూడికతీత పనులను చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ పర్యవేక్షణలో గురువారం గ్రామంలోని పలు వీధుల్లో ఈ…

  • April 16, 2026
  • 41 views
అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డు విస్తరణ కాంక్రీట్ గోడల నిర్మాణం తక్షణం నిలిపివేయాలి బొడ్డేడ ప్రసాద్

జనం న్యూస్ ఏప్రిల్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చిందని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు.…

  • April 16, 2026
  • 38 views
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు మేరకు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 16 సెల్ 9550978955 ఈనెల 16నుంచి నూతన 2026-27విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం…

  • April 16, 2026
  • 35 views
దత్త సాయి సన్నిధిలో మాస శివరాత్రి సద్గురు పూజ భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 16 సెల్ 9550978955 షిరిడీ నుంచి సాయి వస్త్రములు పంపించిన మద్ది రమేష్ చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు…

  • April 16, 2026
  • 39 views
బిచ్కుంద లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

చట్టం బిచ్కుంద కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ‘ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) మండల స్థాయి కార్యక్రమం గురువారం నాడు మున్సిపల్ చైర్మన్ సీమ షట్కర్ అధ్యక్షతన జరిగిన…

  • April 16, 2026
  • 48 views
సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహనకు మండల స్థాయి సమావేశాలు: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

జనం న్యూస్ ఏప్రిల్ 16 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామాలలో రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి వచ్చే ఏడాది నాటికి…

  • April 16, 2026
  • 40 views
లోకల్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించండి.

జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ సిరికొండ మండలంలోని రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడిస్తున్నారు. రైస్ మిల్లులకు తగిన కేటాయింపులు లేకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని వారు పేర్కొన్నారు.రైతుల అభిప్రాయం ప్రకారం,…

  • April 16, 2026
  • 43 views
పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట-ఐలయ్య

నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కాలేజీలో అందుబాటులోకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కోర్సులు జనం న్యూస్- ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్- పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఐలయ్య అన్నారు. నాగార్జునసాగర్…