జనం న్యూస్ జనవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి,జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట చర్యల్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన దాడుల వివరాలు. అనకాపల్లి పేకాట రాయుళ్ల అరెస్ట్ అనకాపల్లి రూరల్ ఎస్.ఐ. జి.రవికుమార్ తన…
జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నకిలీ సర్టిఫికెట్లు తయారీ లో కిలక పాత్ర, ఉద్యోగంలో చేర్చుకున్న డి జె టిల్లు టిల్లుతోపాటు, వైద్య ఆరోగ్యశాఖలోని మరొకరి పాత్ర…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పలువురికి తీవ్ర గాయాలు రాజాం మీదుగా చీపురుపల్లి కి వస్తున్న ఆర్టీసీ బస్సు గరివిడి మండలం అప్పన్నవలస సెంటర్ కి వచ్చేసరికి ఆర్టీసీ డ్రైవర్ కి ఫీట్స్ రావడంతో…
జనం న్యూస్ ;19 జనవరి సోమవారంసిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం సిద్దిపేట ప్రాంతీయ సమన్వయ కేంద్రం 41 సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా కేంద్రంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు .సుమారు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ జనవరి 19 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వై నరోత్తం, శివకుమార్, దేవిశ్రీప్రసాద్, మొగుడంపల్లి షికారి గోపాల్ తదితర…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 18 ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీల అనంతరం మంద గుమ్మిడి తండా జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా సిఐ…
జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా రేజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు పత్రాల స్వీకరణ.మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు మీ వివరాలను 19/01/2026 ఉదయం 10:00 గంటల నుండి కాంగ్రెస్ భవన్ నందు దరఖాస్తు…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాచార హక్కు చట్టం -2005 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా విశాఖపట్నం జిల్లా ప్రముఖ న్యాయవాది పరవాడ సింహాచలం నాయుడు (పి.ఎస్. నాయుడు)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కేలా వేదికగా ఈనెల 16 నుండి 18 వరకు జరుగుతున్న పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన వడ్డి సతీష్ కుమార్…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాజాం మున్సిపాలిటీ డోలపేటలో పట్నాల సంతోషి (26) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరివేసుకుని మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలు, ఆమె భర్త కలిసి టిఫిన్ సెంటర్…