జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 17-04-26 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నందలూరు మండల బూత్ కమిటీ అధ్యక్షుడుగా బి భాస్కర్ యాదవ్ ఎన్నికయ్యారు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ నా మీదనమ్మకం ఉంచి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 16. 04. 2026 తెలంగాణ ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ యంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి ఒక ఎంపీగా ఉండి బాధ్యత మరచి ప్రాంతీయ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 17 గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తుమ్మలచెరువు గ్రామంలో మురుగు కాలువల పూడికతీత పనులను చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ పర్యవేక్షణలో గురువారం గ్రామంలోని పలు వీధుల్లో ఈ…
జనం న్యూస్ ఏప్రిల్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చిందని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు.…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 16 సెల్ 9550978955 ఈనెల 16నుంచి నూతన 2026-27విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 16 సెల్ 9550978955 షిరిడీ నుంచి సాయి వస్త్రములు పంపించిన మద్ది రమేష్ చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు…
చట్టం బిచ్కుంద కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ‘ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) మండల స్థాయి కార్యక్రమం గురువారం నాడు మున్సిపల్ చైర్మన్ సీమ షట్కర్ అధ్యక్షతన జరిగిన…
జనం న్యూస్ ఏప్రిల్ 16 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామాలలో రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి వచ్చే ఏడాది నాటికి…
జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ సిరికొండ మండలంలోని రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడిస్తున్నారు. రైస్ మిల్లులకు తగిన కేటాయింపులు లేకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని వారు పేర్కొన్నారు.రైతుల అభిప్రాయం ప్రకారం,…
నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కాలేజీలో అందుబాటులోకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కోర్సులు జనం న్యూస్- ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్- పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఐలయ్య అన్నారు. నాగార్జునసాగర్…