ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.
జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద పరిగి నియోజకవర్గ ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి 1 ఎకరా భూమి కేటాయించడం జరిగింది. బుధవారం రోజు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు,ముదిరాజ్ సోదరులు,…
మేడా రఘునాథ్ రెడ్డి పై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నిన్న జరిగినటు వంటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు,మేడా రఘునాథ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎల్లో మీడియాలలో దుష్ప్రచారం చేయడం దారుణమని నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్…
తిరుమలాపూర్ లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
(జనం న్యూస్ చంటి 10 సెప్టెంబర్) దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామం నందు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన కీలకమైన ఆర్థిక అక్షరాస్యత,ఋణ సలహాలు మరియు సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో యూనియన్…
మండల స్థాయి కళా ఉత్సవ పోటీలు 2025
జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల విద్యాలయం లో స్థాయి కళ ఉత్సవ్ పోటీలు 2025 ఎం ఆర్ సి నందు ఏర్పాటు చేయదు ముఖ్య అతిథిగా…
సిపిఐ పార్టీలో పలువురు చేరిక
జనం న్యూస్ సెప్టెంబర్ 8 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) మండలంలోని జెర్రీపోతులగూడెం గ్రామంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిపిఐ పార్టీలో చేరారు, చేరిన వారిలో విజయ్, సైదులు,నాగరాజు,చంటి,రమేష్ ఉన్నారు వీరిని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పార్టీ కండువా…
భక్తి శ్రద్ధలతో సైకిల్ పై గణేశుని నిమజ్జనం
జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామంలో బాలుల చేత బాల గణనాధుని భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజించి ఎంతో భక్తిశ్రద్ధలతో సైకిల్ మీద గ్రామంలో ఊరేగింపు…
నేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు
( జనం న్యూస్ 7 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలో శనివారం రోజున అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకురావడం కోసం. జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి…
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా కృష్ణవేణి
జనం న్యూస్ సెప్టెంబర్ 7 నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కర్ష కృష్ణవేణి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం,…
బొట్టు పెట్టుకొని స్కూల్ కి రావద్దంటూ – ప్రవేట్ స్కూల్ హెచ్ఎం హుకుం
జనం న్యూస్ – సెప్టెంబర్ 7- నాగార్జునసాగర్ టౌన్ – భారతీయ హిందూ సంస్కృతికి ప్రతీక అయిన ఆడవారి నుదుటున బొట్టు ను పెట్టుకొని స్కూల్ కి రావద్దు అంటూ నాగార్జునసాగర్ పరిధిలో పేరుగాంచిన ఒక ప్రైవేట్ పాఠశాల హెచ్ఎం ప్రవర్తిస్తున్న…
నడిగూడెం ప్రజలను, సిబ్బందిని అభినందించిన ఎస్సై
జనం న్యూస్ సెప్టెంబర్ 7 నడిగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లో గణేశుడి నవరాత్రుల అనంతరం శనివారం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసాయని ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. పోలీస్ శాఖ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించిన కమిటీ సభ్యులకు…