• April 17, 2026
  • 43 views
గ్రీవెన్స్ ఫిర్యాదు పై స్పందించిన అధికారులు

జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, పల్లంకురులో పంట బోదే ఆక్రమణకు గురైందని బాధిత రైతులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం కాట్రేనికోన మండల్ లెవెల్ కమిటీ ఎంపీడీఓ…

  • April 17, 2026
  • 60 views
రామచంద్రాపురంలో ఘనంగా చలివేంద్రం ప్రారంభం

రామచంద్రాపురం, జనం న్యూస్ ఏప్రిల్ 17 (2026): వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజల సౌకర్యార్థం ‘సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్’ (Civil Protection Legal Services) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు రామచంద్రాపురంలో ఘనంగా ప్రారంభించారు.ముఖ్య అతిథిగా…

  • April 17, 2026
  • 49 views
నందికొండ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం.

జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున సాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత…

  • April 17, 2026
  • 43 views
వెర్బక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చెయ్యేరు హై స్కూల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

జనం న్యూస్ :ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో విర్బాక్ ( వేరిబిక్ అనిమల్ హెల్త్…

  • April 17, 2026
  • 40 views
నీటి భద్రత పై సమావేశం

జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, నీటి భద్రత సాగునీటి సంఘాల పాత్ర అనే అంశముపై శుక్రవారం కాట్రేని కోన మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నీటి వినియోగాన్ని గణనీయంగా…

  • April 17, 2026
  • 42 views
సిద్దిపేట సాహితీ వేదికపై “కృషి శతకం” ఘన ఆవిష్కరణకు ఏర్పాట్లు

జనం న్యూస్ : 17 ఏప్రిల్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటకు చెందిన పద్యకవి కాల్వ రాజయ్య గారి శిష్యురాలు పర్సకుర్మ రిషిక రాసిన కృషి శతకం పుస్తకావిష్కరణ సోమవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…

  • April 17, 2026
  • 40 views
ఏసీబీ అధికారులకు చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ మద్నూర్ మండలం లో కల ఒక కళ్ళు దుకాణం మార్పిడి విషయంలో బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ కళ్ళు దుకాణ వ్యాపారి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా రెండు లక్షల రూపాయలకు ఒప్పందం…

  • April 17, 2026
  • 36 views
బిచ్కుందలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వీడ్కోలు

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), బిచ్కుందలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల…

  • April 17, 2026
  • 37 views
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెండ్యాల తిరుపతి

మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో చేరిక జనం న్యూస్ ఏప్రిల్ 17 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు (హుజురాబాద్ నవ్య చికెన్ సెంటర్ యజమాని) పెండ్యాల…

  • April 17, 2026
  • 41 views
డి ఎం అండ్ హెచ్ ఓఆకస్మిక తనిఖీ

జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డిఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర శుక్రవారం తనిఖీ చేశారు. ఓ ఆర్ ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పీహెచ్ సి…