జనం న్యూస్ మార్చి 2, వికారాబాద్ జిల్లా, వికారాబాద్ పట్టణ ములో ముందస్తుగా అరెస్ట్ చేసారు POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్,SFI జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, MRPS జిల్లా యకురాలు వై పుష్ప…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 2 సెల్ 9550978955 నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు నేడు ఆర్డీవో సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో తనిఖీలు చిలకలూరిపేట: దీపావళి పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…
జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్…
జనం న్యూస్, మార్చి 2, 2026: అమలాపురం అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణ రాజు మహాసభలకు విచ్చేసిన ప్రముఖ అతిథులను సాదరంగా ఆహ్వానించి…
జనం న్యూస్ మార్చ్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బండపోతుగల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు… ఈ…
జనం న్యూస్,2 మార్చ్ సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సి.వి. రామన్ కనుగొన్న “రామన్ ఎఫెక్ట్”కు గుర్తింపుగా…
జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి కొవ్వొత్తులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్ 02 మార్చ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబాయి మైపాల్ తన వార్డ్ ప్రజల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసి ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని…
జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.జిల్లా కేంద్రంలోని వాగ్దేవి…
జనం న్యూస్ మార్చ్ 2 ముమ్మిడివరం ప్రతినిధి దేశ ప్రగతికి సామాజిక విభేదాలు విడచి సమైక్యంగా పనిచేయాలని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పంచ పరివర్తన కార్యక్రమాలపై పనిచేయాలని,ముమ్మిడివరం అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన సద్భావన సదస్సు కార్యక్రమంలో హాజరైన వడ్డాది…