డ్రోన్స్ వినియోగించి 11మందిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీసు స్టేషను పరిధిలోని సంత శివార్లలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న వారిపై జూలై 26న పోలీసులు…
గోవిందాపూర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా నర్ర రాజు ఎన్నిక:
జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి…
వైసీపీని వీడి పలువురు జనసేనలో చేరిక
జనం న్యూస్,జూలై27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాలు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎలమంచిలి నియోజవర్గం అచ్యుతాపురం మండలం లోగల తిమ్మరాజుపేట రాజన్నపాలెం,సెజ్ ఉద్దపాలెం,తాళ్లదిబ్బ గ్రామాలకు…
నకిలీ ఎరువులను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు
రైతులకు అందుబాటులో ఎరువులను అందించాలి.. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి డా.శరత్ ఐఏఎస్. జనం న్యూస్. జూలై 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర. రైతులకు ఎరువులు అధిక ధరలకు అమ్మితే,కల్తీ ఎరువులను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి…
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి పిల్లలు మొబైల్ ఫోన్ వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ జూలై 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిలసై…
ఉత్తరాంధ్ర నేతలకు గౌరవం చంద్రబాబుతోనే సాధ్యం
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ జనం న్యూస్,మునగపాక, జూలై 27: ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా అక్కడి నాయకులకు గౌరవం కల్పించడంలోనూ తెలుగుదేశం పార్టీనే ముందుందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా…
నడిగూడెం జీపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా సుభాని
జనం న్యూస్ జులై 26 నడిగూడెం మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం మండల కేంద్రంలో కొల్లుకోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్ లో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా షేక్ సుభాని,ప్రధాన కార్యదర్శిగా చేకూరి నాగరాజు,…
విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీర్చిన! ఆవుల రాజిరెడ్డి
సొంత నిధులతో.ఆరో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు జనం న్యూస్. జూలై 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత నిధులతో…
జీ.పీ.ఓ, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్..!
జనంన్యూస్.నిజామాబాద్, జూలై 27. గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును…
భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి
(జనం న్యూస్ జూలై 27 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 1931 అక్టోబరు 15 – 2015 జులై 27 భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్…