ఐజ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ముఖ్య నాయకుల సమావేశం
. జనం న్యూస్ 01 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. ఐ యాప్ టి యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ నిర్మాణ పద్ధతులు, మరియు వాటి నిర్మాణానికి…
ఐ.డీ.ఓ.సీలో కలెక్టర్, సీ.పీలతో భేటీ అయిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్…!
బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి పరామర్శ.. జనంన్యూస్.నిజామాబాద్, నవంబర్ 01. రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో…
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించాలని అరుణాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కట్ట మనోజ్
జనం న్యూస్, నవంబర్ 1, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కో-కన్వీనర్ కట్ట మనోజ్ యాదవ్…
ప్రజలు అరిసె దిశకు – గల్లీలో గందరగోళం
(జనం న్యూస్ 1 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేవలం రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ తిరిగే గల్లి లీడర్ల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు, ” ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి చేతులు కలిపే వాళ్లే,…
ఓటు ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS Unit 1 ప్రత్యేక శిబిరం M P U P ఉర్దూ స్కూల్ నందు నిర్వహించడమైనది ఇందులో భాగంగా ఐదవ రోజు ఓటు ప్రాముఖ్యత గురించి…
పారిళి వైజానాథ్ శివాలయాన్ని దర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జుక్కల్ నవంబర్ 01:-( జనం న్యూస్) మహారాష్ట్రలోని పారిళి వైజానాథ్ శివాలయాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దర్శించుకున్నారు.జుక్కల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి కోసం పరమశివుడి దీవెనలు కోరుతూ పూజలు చేశారు“జుక్కల్ ప్రజలపై శివయ్య కృప ఎల్లప్పుడూ…
అయ్యప్ప స్వామి భక్తి మనకు పవిత్రతను ఆత్మ శాంతిని ప్రసాదిస్తుంది. వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ నవంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి మాల ధరించి నియమాలతో కూడిన దీక్షను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ రోజు ఉదయం చేపట్టారు, కూకట్ పల్లీ…
జహీరాబాద్ నియోజకవర్గంలో అలా నా కంపెనీ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 1 జహీరాబాద్ మండలంలో అలనా కంపెనీ వ్యర్థాలతో ప్రజలకు ఇబ్బందులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ మండలంలో ఉన్న అలనా మాంసం ఎగుమతి కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థాలు స్థానిక…
కూటమి ప్రభుత్వం ఆధ్యర్యo లో పింఛన్ల పంపిణీ కార్యక్రమము
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. NDA కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదల సేవలో పాల్గొనడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది, ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సందర్భంగా నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ…
హిందూ ముస్లిం ఐక్యత కు నిదర్శనం మాగ్దూమ్ బాబా మహోత్యవం:- చమర్తి జగన్ మోహన్ రాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో టంగుటూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం ఉరుసు మహోత్సవ నిర్వహణ కమిటీ అజం భాష,మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకి ఘన…












