రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జనం న్యూస్ సెప్టెంబర్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం మునగాల మండలం ఆకు పాముల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాదు నుండి…
మునగాల మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జన కార్యక్రమాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేశుడి నవరాత్రుల అనంతరం శనివారం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమాలు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రశాంతంగా ముగిసాయని ఆదివారం ఒక పత్రిక…
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ శోభాయాత్ర
డీజే సౌండ్ నిషేధంపై తన మార్క్ చూపించిన ఎస్సై ముత్తయ్య జనం న్యూస్ – సెప్టెంబర్ 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ శోభాయాత్ర డిజె సౌండ్ లు లేకుండా ప్రశాంత వాతావరణంలో డప్పు…
నేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు
( జనం న్యూస్ 7 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలో శుక్రవారం రోజున అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకురావడం కోసం. జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి…
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం:-పల్లె గ్రీష్మంత్ రెడ్డి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజాధనంతో అప్పటి సీఎం జగన్ నిర్మించిన మెడికల్ కళాశాలలను కార్పోరేట్ దాహానికి తాకట్టు పెట్టడం ఏంటి అని జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ…
రాజంపేట రూరల్ సి. ఐ రమణ ని సన్నానించిన జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గంలో జరిగిన వినాయక చవితి నిమర్జనలు,మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను శాంతి భద్రతల మధ్య విజయవంతంగా జరిగినవి.ఈ సందర్భంగా ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు…
పుస్తకంతో నడక – పుస్తకం కోసం నడక ర్యాలీ
జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం పురస్కరించుకొని విజయనగరం రీడ్స్ మరియు విద్యలనగరి చిల్డ్రన్స్ బుక్ క్లబ్ వ్యవస్థాపకులు రేపల్లె ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు గురజాడ అప్పారావు గారి స్వగృహం…
3 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి సర్వే
జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన సంయుక్త సర్వే శనివారం జరిగింది.నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, ఇతర అధికారులు, ఈస్ట్ కోస్ట్ డీఆర్ఎం కార్యాలయం…
తక్కువ వడ్డీకే రుణాలు అందించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం
తక్కువ వడ్డీకే రుణాలు డిపాజిట్లపై అధిక వడ్డీ ఏజీఎం శ్రీనివాస నాయుడు వెల్లడి జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే ది జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏజీఎం అరసాడ…
నిబంధనలు అతిక్రమించిన ద్విచక్ర వాహనదారులపై చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా…