రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చెయ్యండి
జనం న్యూస్, జూన్ 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వారి ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి పీ డి…
విద్యార్థులను మోసం చేస్తున్న టెక్నో ఈ టెక్నో గ్లోబల్ సిబిఎస్
బీసీ సంఘము జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్.. జనం న్యూస్, జూన్ 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) కరీంనగర్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ కార్యాలయంలో సుపారింట్ండెంట్…
జలపాతాలకు పర్యటక కేంద్రాలకు నిధులు కేటాయించాలి, అభివృద్ధి చేయాలి
జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికిడివైఎఫ్ఐ నాయకుల వినతి జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు మరియు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి కొరకు నిధులుమంజూరు చేసి అభివృద్ధి చేయాలి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు…
అమ్మ మాట అంగన్వాడి బాట
జనం న్యూస్ జూన్ 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీమతి వాణిశ్రీ ఆధ్వర్యంలో తుంగూరు అంగన్వాడి సెంటర్స్ లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు.సిడిపిఓ వాణిశ్రీ మేడం మాట్లాడుతూ…
2025-26 ఆర్ధిక సవంత్సరానికి సమావేశం
జనం న్యూస్ 14జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరం నందు మండల పరిధిలో గల పంచాయతీ కార్యదర్శులు, మరియు క్షేత్ర సహాయకులకు, మండల పరిషత్అభివృద్ధి అధికారి శ్రీనివాస్…
పేద వారి స్వంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మండల అధ్యక్షులు నారాయణ
జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రతి పెద కుటుంబానికి గూడు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ అన్నారు. ఖిరిడి,సారండీ నావేదరిగ్రామాలలో లబ్ధిదారులు మంజురు పత్రాలు అందజేసిన అనంతరం…
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో రాయితీ ఉత్తర్వుల జారీ
జనం న్యూస్. 13జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ : 2025- 26 విద్యా సంవత్సరానికి జర్నలిస్టు పిల్లలకు ( ఉచిత విద్య ) రాయితీ కి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన యాళ్ల దొరబాబు…
జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి [ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వర్గస్తులు అయ్యారు ఈ దుర్ఘటనలో చాలా మంది స్వర్గస్తులు అయ్యారు వారి అందరికీ సద్గతులు కలగాలని భగవంతుని…
అంతాపూర్ తడగూర్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు…
మద్నూర్ జూన్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామంలో నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ భూభారతి సదస్సులో పాల్గొన్నారు పెద్ద తడుగూరు గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో…
ప్రజాప్రభుత్వంలోఅర్హులైనప్రతి పేదవారికి ఇండ్లు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం డీసీసీ అధ్యక్షులు
జనం న్యూస్ 13 జూన్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరల విశ్వప్రసాద్ రావు మంజూరు శుక్రవారం పత్రాలను అందజేశారు అనంతరం భూమి…