• April 18, 2026
  • 17 views
ప్రమాదాల నియంత్రణ పోలీసుల లక్ష్యం

నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి ఎస్సై నర్సింలు 90 హెల్మెట్లు సొంత డబ్బులతో అందించిన శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్ రెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో…

  • April 18, 2026
  • 16 views
టీజీ ఐ ఐ సి ఈ జోనల్ మేనేజర్ జీడిమెట్ల గారికి వినతి పత్రం అందజేసిన చండూరు గ్రామ సర్పంచ్ శేషాద్రి

జనం న్యూస్ ఏప్రిల్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ శేషాద్రి టి జి ఐ ఐ సిఈ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల ప్రకారం టి…

  • April 18, 2026
  • 15 views
చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్ రూ.34 లక్షల స్వాహా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 18 సెల్ 9550978955 మాజీ కమిషనర్‌తో సహా తొమ్మిది మందిపై వేటు చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పన్నుల…

  • April 18, 2026
  • 14 views
కాంపౌండర్, నర్సుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను.శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 18 సెల్ 9550978955 కాంపౌండర్, నర్సుల సేవలు చాలా విలువైనవి అని ఎలాంటి భయంకరమైన అంటువ్యాధులు ప్రబలిన కానీ తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా సేవ చేసేవారే వీరు అందులో…

  • April 18, 2026
  • 24 views
హస్తం అస్తమయం కాబోతుంది : జగతా శాంతి

జనం న్యూస్ ఏప్రిల్ 18 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు జగతా శాంతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కూటమి వ్యతిరేకించి మహిళా లోకం పట్ల తమ వైఖరి తెలియజేసిందని దశాబ్దాలుగా మహిళా…

  • April 18, 2026
  • 15 views
ఈ నెల 19నుంచి 30వ తేదీ వరకు జరిగే ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలి.డాక్టర్ ఎం. సతీష్ చంద్ర.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 18 సెల్ 9550978955 పట్టణంలోని కళామందిర్ సెంటర్ దగ్గరలో డాక్టర్ ఎం. సతీష్ చంద్రచే (యం.యస్ అర్ధో) నెలకొల్పబడిన విజయ నర్సింగ్ హోమ్ గత పది సంవత్సరాలుగా పట్టణ,పరిసర ప్రాంత…

  • April 18, 2026
  • 14 views
మహిళా బిల్లులో బి సి మహిళలకు రిజర్వేషన్ లు ఉండాల్సిందే. లేదంటే బి సి లు ఒప్పుకోరు

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ చాలా హడావుడిగా, దొంగ చాటుగా, రాజకీయ పార్టీలలో ఉండే బహుజన నాయకుల మధ్య చర్చ కూడా లేకుండా, కనీసం బి సి…

  • April 18, 2026
  • 14 views
ప్రజలు, చిరు వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడుతున్న శేఖర్ రిఫ్రిజిరేషన్ యాజమాన్యం

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రతి వేసవి కాలం ఇదే తంతు ప్రజాల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న శేఖర్ రిఫ్రిజిరేషన్ 40 వేల రూపాయల కూల్ డ్రింక్స్ నష్టపోయినట్టు…

  • April 18, 2026
  • 15 views
..భారీ ఎత్తున హైదరాబాదులో జరిగే ఉద్యమకార్ల సదస్సు కు బయలుదేరిన ఉద్యమకారులు

జనం న్యూస్ ఏప్రిల్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యమకారూల సదస్సుకు జెండా ఊపి ప్రారంభించిన శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఉప సర్పంచ్ ధైనంపల్లి సుమన్ మండల కేంద్రం నుండి తెలంగాణ…

  • April 18, 2026
  • 16 views
…ప్రమాదాలు నివారణే అరైవ్ అలైవ్ లక్ష్యం సిఐ పి రంజిత్ రావు

జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 4వ దశ అరైవ్ అల్ లైవ్ క్యాంపెయిన్ 5వ రోజు షెడ్యూల్‌లో భాగంగా, సీఐ రంజిత్ రావు ఆదేశాల మేరకు, ఎస్సై జక్కుల పరమేశ్వర్ సిబ్బందితో…