జుక్కల్ ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం 10 గంటలకు గ్రామసభను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ సునంద విజయ్(…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం లోని సోమక్కపేట పాఠశాలలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడిలో కరెంట్ కోరత ఉంది అని కరెంట్ డి డి తీసి లైన్ మెన్ శ్రీకాంత్ కు జోగంపల్లి గ్రామ…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలోభాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహాణ బాధ్యత లను…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్ , పరకాల డివిజినల్ పంచాయతీ అధికారి రవిబాబు మండలములోని ప్రగతి సింగారం రైతు వేదికలో కొత్తగా ఏన్నుకోబడిన వార్డు మెంబర్…
పెద్ద యాచవరంలో విద్యుత్ శాఖపై తీవ్ర ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో , ఫిబ్రవరి 28(జనం న్యూస్): మార్కాపురం జిల్లా,మార్కాపురం రూరల్ పరిధిలోని పెద్ద యాచవరం గ్రామంలో విద్యుత్ శాఖ చుట్టూ అవినీతి రాజకీయాలు కోకొల్లలుగా మారినట్లు గ్రామస్థుల ఆరోపణలు సంచలనం…
జుక్కల్ ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం పెద్ద ఏడ్ది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం…
దర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలి : సూది కొండ విజ్ఞప్తి జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఒకనాడు ఎంతో వైభవంగా కలకల్లాడిన దర్జీ టైలరింగ్ వృత్తి నేడు రెడీమేడ్ వ్యాపారాల తాకిడి వలన దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితులలో…
ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన, జనం న్యూస్,ఫిబ్రవరి 28,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ సివి రామన్, చిత్రపటానికి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నేడు స్థానిక ప్రశాంతి నికేతన్ ఎం.వీ.వి ఎస్ మూర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .స్కూల్ కరెస్పాండంట్ దొడ్డి వరాహ…