సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 13 నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ (జనవరి 13) 18 శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో దీప్తి గారు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని…
జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి సీనియర్ పత్రికలు బాబాయ్ విజయ్ కళ మిగిలింది..! కాలం ముగిసింది..! ఇదే కదా జీవితం..! అన్న చందాగా బండారుపల్లి విజయ్ కుమార్ ప్రస్థానం ఇలా ముగిసింది. ఇటీవల కాలంలో…
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గజపతినగరం మరియు పోరాలి గ్రామాల మధ్య రహదారి గురించి…
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి కేసులో ఒడిశాకు చెందిన బిస్మా చరణ్ సుగ్రీకి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమాన విధిస్తూ…
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కుటుంబ సభ్యులకు నమస్కారం ఈరోజు బిసి కాలనీ 37 వ డివిజన్ లో బీసీ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ మరియు కుసుమంచి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె, చిన్న శ్రీను సోల్లర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) ఆకాంక్షించారు. ఈ…
జనం న్యూస్ జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికొన ఈ రోజుల్లో 50 సంవత్సరాలు వచ్చేసరికి అనేక ఆసుపత్రులు చుట్టేస్తున్నారు. అల్లోపతి, హోమియోపతి, వంటి మందులను రుచి చూస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్స్ విజేతకు కప్ అందచేసిన జనసేన నేత అతికారి కృష్ణ..ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గీతాంజలి అధినేత సంభావు వెంకటరమణ కుమారుడు వినయ్ ఆధ్వర్యం లో…
జనం న్యూస్ జనవరి 12, వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR .పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి కమిటీ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామోహన్ రెడ్డి, పాల్గొన్నారు.ఆసుపత్రి నిర్వహణ, రోగులకు…