• April 28, 2025
  • 9 views
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు

జనం న్యూస్ ఏప్రిల్ 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలోని ఇందిరనగర్ లో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ రూ వ్యయం తో 5లక్షల సీసీ రోడ్ ను ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు…

  • April 28, 2025
  • 9 views
హుజురాబాద్ కోర్టులో హాజరైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) బి అర్ ఎస్ ప్రభుత్వంలో సినియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజావ్యతిరేక విధానాలపైన ఎన్నో పొరాటాలు , చేసారు. ఎన్నో ధర్నా లు , ఎన్నో…

  • April 28, 2025
  • 6 views
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు

జనం న్యూస్ 29ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధి నందగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి స్థలాలను పరిశీలన చేసిన గ్రామ స్పెషల్ ఆఫీసర్ మహేందర్. ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు…

  • April 28, 2025
  • 11 views
ఆర్టిఫిషియల్ కాలు అందజేసిన భారత వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసు కేంద్రా ట్రస్ట్ సేవా సంస్థ

జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విశాఖపట్నం కు చెందిన కె నాగమణి కి పుట్టిన అప్పటి నుండి ఆమెకు ఒక కాలు చిన్నగ ఉండడం చేత ఆమెకు ఇబ్బంది ఉండి ఏపని చేయలేక పోతుంది. వివాహం…

  • April 28, 2025
  • 12 views
రైతులకు వ్యవసాయ యంత్రీకరణకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం

జనం న్యూస్ ఏప్రిల్ 28( ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వ్యవసాయ శాఖ 28.4.25 న ముమ్మిడివరం నియోజకవర్గం రైతులకు రూ. 100000/(లక్ష) సబ్సిడీ పై పవర్ టిల్లర్లు . ముమ్మిడివరం నియోజవర్గ…

  • April 28, 2025
  • 16 views
ఈనెల ముప్పై న పదవ తరగతి పరీక్ష ఫలితాలు?

జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా రు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి తెలంగాణలో…

  • April 28, 2025
  • 15 views
కెసిఆర్ ప్రసంగంలో పస లేదు ::సీఎం రేవంత్ రెడ్డి!

పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ స్పీచ్‌లో అసలు పసలేదని, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల…

  • April 28, 2025
  • 12 views
భూ భారతి చట్టం – రైతు అవగాహన సదస్సును విజయవంతం చేయండి.

మద్నూర్ తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడి_ మద్నూర్ ఏప్రిల్ 28 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ ఈనెల 29వ తేదీన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి…

  • April 28, 2025
  • 13 views
జాతీయ మానవ హక్కుల బీరుపూర్ మండల అధ్యక్షులు గా చీర్నవేని శ్రీనువాస్ నియామకం

–ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు డా.మొగుళ్ళ భద్రయ్య.. జగిత్యాల: జనం న్యూస్ ఎప్రిల్ 28 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల అధ్యక్షులు గా చీర్నవేని శ్రీనువాస్ మండల…

  • April 28, 2025
  • 10 views
బాధిత కుటుంభ సభ్యులను పరామర్శించిన ఆత్రం సుగుణ అక్క

జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : కెరమెరి మండలం జోడేఘాట్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సిఆర్టి గా పనిచేస్తున్న కనక కాశీరాం ఇటీవల వడదెబ్బతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com