తృతీయ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు జనం న్యూస్ డిసెంబర్ 15 సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎల్లమ్మ తల్లి మా నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రార్థించారు. జిన్నారం మున్సిపాలిటీ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్,ఎస్) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు,ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ…
జనం న్యూస్ డిసెంబర్ 13 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వాడపల్లి దేవస్థానం పాలక మండలి సభ్యులు గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నాయకులు తమ్మన సాయి ప్రసాద్ ఈ రోజు రాష్ట్ర బీజేపీ…
జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనలో వేంచేసిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి మార్గశిర మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా పసుపు కుంకుమ ప్యాకెట్లతో ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది.దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు…
జనం న్యూస్ 13 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సిబ్బందికి బ్రీఫింగ్ చేసిన – జిల్లా ఎస్పీతేది:14-12-2025 న జరగనున్న రెండో విడత స్థానిక సంస్థల…
జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లో ఈ రోజు జరిగిన జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్…
జనం న్యూస్ 12 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్లోని మల్చల్ మెతాండా గ్రామంలో సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా చౌహాన్ కిషన్ బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల నమ్మకం, ఆశీర్వాదాలు తనకు బలమని కిషన్ తెలిపారు.గ్రామ…
జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి 60,000 సంతకాలు ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు* *మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసి…
నశా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ ఉమేరా ,జనం న్యూస్,డిసెంబర్ 10, నారాయణఖేడ్,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నశా ముక్త్ భారత్,కార్యక్రమాన్ని బుధవారం ఇన్చార్జి హెచ్ఎం రాజశేఖర్, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువతరం చెడు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులులుఅర్పించారు.శనివారం డాక్టర్ బి.ఆర్…