• January 3, 2026
  • 57 views
వివక్ష సమాజానికి వెలుగైన దీపం:సావిత్రిబాయి పూలే __డా. కె.రంజిత

జనం న్యూస్ : 3 డిసెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్; ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి సునీత అధ్యక్షతన జరిగింది జరిగింది ఈ కార్యక్రమానికి…

  • January 3, 2026
  • 65 views
భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే

జనం న్యూస్ జనవరి 3, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని MPPS సుల్తాన్పూర్ తండా ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయ్ పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ ను అదివ్వడం జరిగింది.ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల మహమ్మద్ యూసుఫ్,శ్రీనివాస్ ఆధ్వర్యంలో…

  • January 2, 2026
  • 64 views
బర్తడే సందర్బంగా గిప్ట్స్ పంపిణి.

.జనం న్యూస్. 1డిసెంబర్2026. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్:సమాజ సేవకురాలు కంటె మేరి అమ్మ యొక్క బర్త్డే సందర్బంగా నిరుపేదలకు చలి తీవ్రతనుబట్టి మారుమూలల్లో ఆదివాసులకు కొండలు, లోయ ప్రాంతం లో కాళీ నడకన వెళ్లి వారి యోగ…

  • December 31, 2025
  • 73 views
డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి ఆలయ దర్శనంతెలంగాణ తిరుమల దేవస్థానంలో ఏలే మల్లికార్జున్ ప్రత్యేక పూజలు ..

జుక్కల్ డిసెంబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని ప్రసిద్ధ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు ఈరోజు దర్శించుకున్నారు. డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన…

  • December 27, 2025
  • 64 views
స్కూల్ సందర్శించిన కొత్త పాలకవర్గం..!

జనంన్యూస్. 27.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రం లొని రావూట్ల గ్రామపంచాయతీ పార్దిలోని హైస్కూల్ . మరియు ప్రైమరీ స్కూల్ ను నూతన పాలకవర్గం సర్పంచ్ కోడిగేలా రాజుకుమార్. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు వార్డ్ మెంబర్ సతీష్. ఆకస్మికంగా…

  • December 26, 2025
  • 78 views
టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లం రాజును సన్మానించిన జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లం రాజు గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన బిజెపి సీనియర్ నాయకులు యళ్ళ దొరబాబు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ…

  • December 24, 2025
  • 75 views
దేశం గర్వించ దగ్గ మహానేత అటల్ జీ..

జనం న్యూస్ డిసెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆ మహనీయుని ఆదర్శాలు, ఆశయాలు అనిర్వచనం. విగ్రహా విష్కరణను జయప్రదం చేయండి. ప్రజలకు… బీజేపీ నేత డాక్టర్ ఏలూరి. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పాయ్ గారి 100వ…

  • December 22, 2025
  • 66 views
రామ,రాజ,గోపాలుని పట్టాభిషేకం

జనం న్యూస్ డిసెంబర్ 23 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో రాష్టంలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా.బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామం లో గ్రామస్థులు చేపుతున్న విషయం ఇది. 35 సంవత్సరాల క్రితం తుంగూర్ గ్రామ సర్పంచి…

  • December 18, 2025
  • 77 views
పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం సీఈవో మోహన్ రావు

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…

  • December 17, 2025
  • 82 views
కంగ్టి మండలంలో 85.30శాతం పోలింగ్ నమోదు,

పల్లెల్లో పోటెత్తిన జనం, జనం న్యూస్,డిసెంబర్ 17,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని మండల నూటల అధికారి బాలరాజ్, ఎంపిడిఓ సతయ్య, తెలిపారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని 33 గ్రామపంచాయతీ ఉండగా రెండు…