బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు….
డీజే ,డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు…..రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడగించమని అని సిపి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు…
విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్
జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే స్టేషన్లో నాగావళి ఎక్స్ప్రెస్ బుధవారం పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న రైలు చివరి రెండు బోగీలు వెంకటలక్ష్మీ థియేటర్…
హత్నూర గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన! తహసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్. ఏప్రిల్ 1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని చౌక ధరల దుకాణంలో తహశీల్దార్ ఫర్విన్ షేక్…
రాజీవ్ యువ వికాసానికి పథకమునకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తు
జనంన్యూస్ 02ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాలజిల్లాపెగడపల్లిమండలం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారాఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద్, జైన్ మరియు పార్శి),ఈబీసీ లకు చెందిన నిరుద్యోగ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక…
ప్రజా పాలన ప్రభుత్వం లో అక్రమ అరెస్టు లా!.
సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడితే ఊరుకునేది లేదు. విద్యార్థులపై పోలీసుల దాడులు, నిర్బంధాలను ఖండించాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ పవన్ కుమార్ డిమాండ్. జనం న్యూస్ 01 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) జూలూరుపాడు:…
శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
షడ్రుచుల సమ్మేళనమే ఉగాది.జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి. జనం న్యూస్ మార్చి 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)& తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం…
రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్న పత్రాలు లీక్
టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి బోర్డు ముట్టడి.. జనం న్యూస్ // మార్చ్ // 27 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట ).. రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకు అవ్వడాన్ని నిరసిస్తూ…
కాట్రేనికోన ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది
జనం న్యూస్ మార్చి 27 కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిషత్ ఎంపీపీగా కోలాటి సత్యవేణి ని ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి వెంకట్రావు ఈమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీటీసీ సభ్యులు మండల…
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన6 గ్యారెంటీ స్కీములు అమలు చేయాలి.
పేదల ఆధీనంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి. సూర్యాపేట కలెక్టరేట్ ముందు సిపిఎం ధర్నా… కలెక్టరేట్ ముట్టడి….లోసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా తరలివచ్చిన ప్రజానికం జనం న్యూస్ మార్చి 27(మునగాల మండల ప్రతినిధి…
ఇటుక బట్టీల నిర్వహణలో నిబంధనలు పూజా తప్పకుండా పాటించాలి…… పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య
జనం న్యూస్, మార్చి 27,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఇటుక బట్టీల నిర్వహణలో నిబంధనలు పూజా తప్పకుండా పాటించాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య అన్నారు.బుధవారం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య పెద్దపల్లి పట్టణంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో…