అమ్మ కోసం ఒక మొక్క పర్యావరణ దినోత్సవం బ్రహ్మకుమారిస్ ప్రత్యేక కార్యక్రమం.
జనం న్యూస్ : 5 జూన్ గురువారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ : పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో “అమ్మ కోసం ఒక మొక్క ను నాటాలి” అన్న నినాదంతో ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని…
సిర్పూర్ (టీ) నూతన తహసీల్దార్ ఘన స్వాగతం సన్మానం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ షకిల్ జనం న్యూస్ మే 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ టీ మండలం లోగురువారం రోజున నూతన తహసీల్దార్ రహీముద్దీన్ కి ఘన స్వాగతం పలకి సన్మానించిన కాంగ్రెస్ పార్టీ…
వల్లాపురంలో కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
జనం న్యూస్ మే 25(నడిగూడెం) మండలం లోని వల్లాపురం గ్రామంలో నూతనంగా శ్రీ కంఠమహేశ్వర సురాంబదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 26న మాల ధారణ, 27 హోమం, 28 విగ్రహ ప్రతిష్ఠ, మహా అన్నదానం,…
నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం
కాగజ్నగర్ ఫెర్టిలైజర్ షాపు యజమానులకు టౌన్ పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు జనం న్యూస్ మే 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడీషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కాగజ్నగర్ పట్టణ టౌన్…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శివ మార్కండేయ దేవస్థానం నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద జై బాపు జైభీమ్ జై సంవిధాన్ అంటూ పాదయాత్ర చేపట్టారు అనంతరం అంబేద్కర్ సెంటర్…
అయినవిల్లి లో ఘనంగా తిరంగా యాత్రభారీగా పాల్గొన్న ఎన్డీయే కూటమి నేతలు
జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ప్రతినిధి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం సంఘీభావంగా నిర్వహించిన తిరంగా యాత్రను పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్ లో మంగళవారం సాయంత్రం బీజేపీ మండల అధ్యక్షులు కుడుపూడి…
బాధితులకు ఎల్ఓసి అందజేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి
( జనం న్యూస్ చంటి) ఈరోజు తేదీ 15/05/2025. దౌల్తాబాద్ రాయపోల్ మండల పరిధిలో ఈరోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల CMRF లబ్ధిదారులకు MBR. ఫంక్షన్ హాల్ హైమద్ నగర్ లో లబ్ధిదారులకు చెక్కులు…
అకాల వర్షం తడిసిన ధాన్యం అన్నదాతల ఆందోళన
జనం న్యూస్ మే 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం ఉదయం అకాల వర్షం కురిసింది మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసింది చిట్కుల్ చండూర్ చిలిపి…
ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే వినియోగించేలా అవగాహన కల్పించాలి
జనంన్యూస్. 14.నిజామాబాదు. ప్రతినిధి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశంనిజామాబాద్, ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన (గుర్తించబడిన) వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు…
అసంఘటితరంగ కార్మికులందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలి
జనం న్యూస్,మే13, అచ్యుతాపురం: అసంఘటితరంగ కార్మికులకు ఉచిత గుర్తింపు కార్డులు జారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్నాధపురం, ఎర్రవరం గ్రామంలో సుంకర వెంకటేశ్వరరావు లేబర్ ఆఫీసర్ ఎలమంచిలి పర్యటించి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు వయసు కలిగిన ఈఎస్ఐ,…