• August 31, 2025
  • 27 views
కుల విచక్షణ అవగాహన సదస్సు – నిర్వహించిన గ్రామ సెక్రెటరీ.

జనం న్యూస్ 31 ఆగస్టు వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతినెల 30 తేదీనాడు మండల పరిధిలో ఏదో ఒక గ్రామాన్ని సెలక్షన్ చేసి కుల విచక్షణ అనే అవగాహన సదస్సు…

  • August 30, 2025
  • 29 views
ఏర్గట్లహైస్కూల్లో వివేకానంద విగ్రహ భూమి పూజ కార్యక్రమం

జనం న్యూస్ ఆగస్టు 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోశనివారం రోజునా స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠాపన భూమి పూజనుప్రధానోపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల…

  • August 30, 2025
  • 153 views
ఆరేపల్లి ఎల్లాపూర్ ను సందర్శించిన వ్యవసాయ అధికారులు.

పాపన్నపేట. అగస్ట్. 30 (జనంన్యూస్) పాపన్నపేట మండలంలోని ఆరేపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు విజయనిర్మల , మండల వ్యవసాయ అధికారి నాగ మాధురి,వ్యవసాయ విస్తరణ అధికారులు జనార్ధన్, అభిలాష్, ఆసిఫ్ వివిధ గ్రామాల్లో ముంపుకు గురైన పంటల యొక్క…

  • August 29, 2025
  • 28 views
భక్తులకు అన్నప్రసాదం పంపిణి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. భక్తులకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లోని స్వామి వివేకానంద నగర్ లో మేస్త్రి గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు…

  • August 29, 2025
  • 29 views
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

పార్వతీపురం జనం న్యూస్ తేది ఆగష్టు 28,( రిపోర్టర్ ప్రభాకర్): బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరం బాల్యవివాహా నిషేధ చట్టం 2006 ప్రకారం దేవాలయాల్లోన, చర్చి, మసీదు, ఇతర ప్రదేశాలలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని…

  • August 26, 2025
  • 51 views
యూరియా కొరతను నిరసిస్తూ.రైతులు రాస్తారోకో!మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సునీత రెడ్డి

జనం న్యూస్.ఆగస్టు26. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం ప్రధాన చౌరస్తావద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు,అదే సమయంలో ఎమ్మెల్యే సునితారెడ్డి నర్సాపూర్ మీదుగా గోమారం వెళ్తున్నారు,చౌరస్తా వద్ద నిరసన కారులు…

  • August 26, 2025
  • 40 views
వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్!

జనం న్యూస్.ఆగస్టు26. సంగారెడ్డి జిల్లా.హత్నూర. వినాయక మండపాల వద్ద విద్యుత్ సరఫరాలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని హత్నూర తహసిల్దార్ ఫర్హీన్ షేక్ అన్నారు.మంగళవారం మండల కేంద్రమైన హత్నూర రైతు వేదికలో వినాయక ఉత్సవాల…

  • August 26, 2025
  • 34 views
మద్దతుదారుల సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.

జనం న్యూస్ ఆగష్టు 26 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మండపంలో,సారంగాపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ లో బీర్ పూర్,సారంగాపూర్ మండల మద్దతుదారుల ముఖ్య సమావేశంలో పాల్గొని స్థానిక సంస్థల…

  • August 26, 2025
  • 33 views
తేదీ 26-8-2025జహీరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక స్వర్ణ యుగం పి.రాములు నేత తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని 11వ…

  • August 26, 2025
  • 31 views
కూకట్పల్లిలో లాయర్ మీద దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన బిచ్కుంద న్యాయవాదులు…

బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ 25.08.2025 సోమవారం నాడు కూకట్పల్లి కోర్టు పరిధిలోని కోర్టు కేసు పనిమీద వెళ్ళిన న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ గారి మీద ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కట్టెలతో మరియు తదితర వస్తువులతో అన్యాయంగా, దౌర్జన్యంగా దాడి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com