మైనర్ పిల్లలు బంక్ లోకి వస్తే పెట్రోలు పోయకండి
హుజురాబాద్ నియోజకవర్గ పెట్రోల్ బంకులన్నింటికీ, తిరుగుతూ తెలియజేస్తున్న పూదారి రేణుక శివకుమార్.. జనం న్యూస్ // మార్చ్ // 26 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట ) కన్న తల్లుల కడుపుకొతను, కట్టడి చేయండి, కనుకరించండి, ప్రియమైన తల్లిదండ్రులారా! పెట్రోల్…
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇమ్మడి కాశీనాధ్, కందుల రోహిత్ రెడ్డి
జనంన్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 26. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు లో గల రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయఅధికారి ఏఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యఅతిధులు జనసేన పార్టీ మార్కాపురం ఇంచార్జీ ఇమ్మడి…
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి..రైతులకు అవగాహన కల్పించాలి..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // మార్చ్ // 26 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. కరీంనగర్ జిల్లాలోని యాసంగి పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు…
నెలవారీ నేరసమీక్ష సమావేశంలో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ స్థాయి సమావేశం
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్.. జనం న్యూస్ // మార్చ్ // 26 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట ) నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంనందు మంగళవారంనాడు కరీంనగర్…
ఎల్కతుర్తి విశాల సహకార సంఘం 70వ మహాజన సభ..
సహకార సంఘం సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్.. జనం న్యూస్ 25 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ది ఎల్కతుర్తి విశాల సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం…
విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతదేశం
మండల విద్యాశాఖ అధికారి పిడతల వెంకటేశ్వర్లు మోడల్ స్కూల్ నందు ఘనంగా శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహణ దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ కలల్ని ఆటపాటలతో కండ్లకు కట్టినట్టు ప్రదర్శించిన పాఠశాల విద్యార్థులు జనం న్యూస్ మార్చి 25(మునగాల మండల ప్రతినిధి…
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ అవగాహన ర్యాలీ
జనం న్యూస్ // మార్చ్ // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వావిలాల గ్రామములో డాక్టర్ రాజేష్ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఎస్టి మేరీ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో…
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో షహీద్ దివాస్ జయంతి వేడుకలు.
జనం న్యూస్ మార్చి 24 కాట్రేనికోన అమలాపురం ఈఎస్ఎన్ డిగ్రీ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో తమ అసమాన పోరాటంతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ ముగ్గురు వీరులు, చిన్న వయసులోనే దేశం కోసం బలిదానం చేసిన…
కీర్తిశేషులు నాల్చర్ శ్రీహరికి నివాళులు…
బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు కీll శే నాల్చర్ శ్రీహరి గారి 8 వ వర్ధంతి జరిగింది .…
తనిఖీల్లో పట్టుబడ్డ 92 కేజీల గంజాయి
జనం న్యూస్ 24 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శృంగవరపుకోట, విజయనగరం రైల్వే స్టేషన్లలో GRP సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తనిఖీల్లో 92 కేజీలు గంజాయి పట్టుబడినట్లు విజయనగరం GRP ఎస్ఐ బాలాజీరావు తెలిపారు.శృంగవరపుకోట రైల్వే…