• September 19, 2025
  • 41 views
చిలకలూరిపేట మండలం కావూరు లో ప్రధాని నరేంద్ర మోడీ స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ మెడికల్ క్యాంపు ను భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పెద్దలకు వైద్యము మరియు టెస్టులు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు డాక్టర్ శ్రీ బి ఆర్ రాజేష్ డాక్టర్…

  • September 19, 2025
  • 117 views
విద్యుత్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు

జనం న్యూస్ సెప్టెంబర్ 19 తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని TGSPDCL టాప్ బిల్డింగ్ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలకు పరిష్కరించాలని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకో వెళ్లారు వారికి వినతిపత్రం అందజేశారు విద్యుత్ ఉన్నతాధికారులు ఎస్ ఈ…

  • September 19, 2025
  • 36 views
దోంచందలో RDR-1200 వరి క్షేత్రాన్ని పరిశీలించిన– రుద్రూర్ శాస్త్రవేత్తల బృందం

జనం న్యూస్ సెప్టెంబర్ 19: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని దోంచందా గ్రామంలోగురువారం రోజునా నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. దీనిలో భాగంగా కమ్మర్పెల్లి వ్యవసాయ కమిటీ…

  • September 15, 2025
  • 36 views
పటేల్ సైన్యాలను ఎదుర్కొన్నది ఎవరు?వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే

చిటికెన ముసలయ్య రాష్ట్ర బిసి నాయకులు జనం న్యూస్ 17 సెప్టెంబర్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) సెప్టెంబర్ 17న విమోచన దినంగా ప్రభుత్వం నిర్వహించాలని కేంద్ర హోం శాఖ సర్కులర్ ను ఇటీవల కాలంలో విడుదల చేసింది.…

  • September 12, 2025
  • 75 views
ఫారెస్ట్ భూములపై అక్రమాల పర్వం – అన్నారం శివారులో నిర్లక్ష్యపు అధికారులు

పాపన్నపేట,సెప్టెంబర్12(జనంన్యూస్) పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఫారెస్ట్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. స్థానికంగా జరుగుతున్న ఈ అక్రమాలకు సంబంధించి గ్రామస్తులు పలుమార్లు సంబంధిత అధికారులను సంప్రదించినా,వారు‘మాకు సంబంధం లేదు’అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓక అధికారి రిటైర్మెంట్ దగ్గరగా…

  • September 11, 2025
  • 41 views
ఇష్టారీతిన బీటీ రోడ్డు పనులు

కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్న కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి చెరువు కట్ట కబ్జా చేస్తూ అడ్డుతగులుతున్నారు పెద్ద చెరువు కట్ట పనులు నక్ష ప్రకారమే చేపట్టాలి లేదంటే దళిత కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఎమ్మెల్యే అండతో గుత్తెదారును బెదిరించడం సరికాదు మైలారం మాజీ…

  • September 11, 2025
  • 39 views
ఉమ్మడి బీర్పూర్ సారంగాపూర్ మెడికల్ నూతన అధ్యక్షులు మామిడిపల్లి రాజలింగం

జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని గురువారం రోజున బీర్పూర్ మరియు సారంగాపూర్ ఉమ్మడి మండలం డ్రాగెస్ట్ అండ్ కెమిస్ట్రీ వారి సమావేశం బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గుట్ట కింద ఏర్పాటు చేయడం జరిగినది…

  • September 9, 2025
  • 47 views
రైతులను పిచ్చోళ్లను చేస్తున్న దౌల్తాబాద్ AO సాయికిరణ్

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 09) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం, పరిధిలోని సొసైటీ కి యూరియా వస్తుంది అని సోమవారం రోజున AO సాయికిరణ్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి పెడుతున్నడుని స్థానిక రైతులు వాపోయారు ప్రొద్దున…

  • September 7, 2025
  • 52 views
ఇందూర్ తిరుపతిగా జెండా బాలాజీ..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.జెండా జాతర సందర్బంగా జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జెండా…

  • September 6, 2025
  • 37 views
అత్యంత ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగ.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు దర్గా నుండి అరవపల్లి దర్గా వరకు భారీగా ర్యాలీ ప్రదర్శన నందలూరు మండలంలో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నందలూరు మండలంలో సయ్యద్ మగ్దుమ్షా ఖాదర్…