జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ…
జనం న్యూస్ 24ఫిబ్రవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదిక లో రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సహజ వ్యవసాయం మరియు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.…
అనుమతులు ఉండవు… అక్రమంగా షెడ్లు నిర్మాణంపై – స్థానికుల ఆందోళన అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు జనం న్యూస్ ఫిబ్రవరి 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: వాణిజ్య అవసరాల కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా భారీ షెడ్లను నిబంధనలకు…
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో కోనసీమ జిల్లాకు, అమలాపురానికి గర్వకారణమని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ చైతన్య రాజు అన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ మహాసభల ఏర్పాట్లను ఆయన పాత్రికేయులకు వివరించారు.…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 అమలాపురం,:భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన…
ఎస్సీ, బీసీ హాస్టళ్లకు బంక్ బెడ్లు పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ ఫిబ్రవరి 20 : ఝరాసంగం మండల కేంద్రంలో గురువారం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రం లో టౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా మండల పరాధికారులతో కలిసి పోస్టర్స్, బ్రోచర్స్…
జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మాగాని రాములు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.అతని వైద్య చికిత్స నిమిత్తం 2.50 లక్షల రూపాయల ఎల్ ఓ…
జనం న్యూస్ 19 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతు భరోసా, రుణమాఫీతో పాటు విత్తనపత్తి…
.జనం న్యూస్ హైదరాబాద్ 16 ఫిబ్రవరి శేరిలింగంపల్లి: శ్రీశ్రీ శ్రీ భవాని శంకరలాయం 19వ వారిసికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. నల్లగoడ్ల కి చెందిన బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…