జుక్కల్ డిసెంబర్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోంగావ్ గ్రామంలో తన స్వంత ఊరిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని, ఓటు హక్కును వినియోగించుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ,ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం పట్టణంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జి.ఎం.కె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త గుత్తుల…
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మొగా గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హలే బస్వంత్ ప్రచారం చేస్తూ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే మొగా గ్రామం అభివృద్ధి పథంలో…
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మొగ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సూర్యకాంత్ పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా మరో సారి నన్ను గెలిపిస్తే పెండింగ్…
జనం న్యూస్ 15డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఒకటే దళిత కుటుంబం నుంచి వార్డ్ మెంబర్ గా పోటీ చేశారు పోటా పోటీగా…
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేఖ శివాజీ బోస్లే పాటిల్ ప్రచారం చేస్తూ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే డోంగ్లి అభివృద్ధి పథంలో నడిపిస్తానని…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆదివారం సాయంత్రం రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో ” భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారి ” ఆధ్వర్యంలో సత్య సాయి బాబా శతజయంతోత్సవాల్లో భాగంగా ఊబలంక సత్యసాయి…
తృతీయ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు జనం న్యూస్ డిసెంబర్ 15 సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎల్లమ్మ తల్లి మా నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రార్థించారు. జిన్నారం మున్సిపాలిటీ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్,ఎస్) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు,ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ…
జనం న్యూస్ డిసెంబర్ 13 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వాడపల్లి దేవస్థానం పాలక మండలి సభ్యులు గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నాయకులు తమ్మన సాయి ప్రసాద్ ఈ రోజు రాష్ట్ర బీజేపీ…