స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శివ మార్కండేయ దేవస్థానం నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద జై బాపు జైభీమ్ జై సంవిధాన్ అంటూ పాదయాత్ర చేపట్టారు అనంతరం అంబేద్కర్ సెంటర్…
అయినవిల్లి లో ఘనంగా తిరంగా యాత్రభారీగా పాల్గొన్న ఎన్డీయే కూటమి నేతలు
జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ప్రతినిధి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం సంఘీభావంగా నిర్వహించిన తిరంగా యాత్రను పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్ లో మంగళవారం సాయంత్రం బీజేపీ మండల అధ్యక్షులు కుడుపూడి…
బాధితులకు ఎల్ఓసి అందజేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి
( జనం న్యూస్ చంటి) ఈరోజు తేదీ 15/05/2025. దౌల్తాబాద్ రాయపోల్ మండల పరిధిలో ఈరోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల CMRF లబ్ధిదారులకు MBR. ఫంక్షన్ హాల్ హైమద్ నగర్ లో లబ్ధిదారులకు చెక్కులు…
అకాల వర్షం తడిసిన ధాన్యం అన్నదాతల ఆందోళన
జనం న్యూస్ మే 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం ఉదయం అకాల వర్షం కురిసింది మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసింది చిట్కుల్ చండూర్ చిలిపి…
ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే వినియోగించేలా అవగాహన కల్పించాలి
జనంన్యూస్. 14.నిజామాబాదు. ప్రతినిధి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశంనిజామాబాద్, ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన (గుర్తించబడిన) వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు…
అసంఘటితరంగ కార్మికులందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలి
జనం న్యూస్,మే13, అచ్యుతాపురం: అసంఘటితరంగ కార్మికులకు ఉచిత గుర్తింపు కార్డులు జారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్నాధపురం, ఎర్రవరం గ్రామంలో సుంకర వెంకటేశ్వరరావు లేబర్ ఆఫీసర్ ఎలమంచిలి పర్యటించి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు వయసు కలిగిన ఈఎస్ఐ,…
యువతను పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని MY భారత్ ఆహ్వానిస్తోంది..!
జనంన్యూస్. 13. నిజామాబాదు. ప్రతినిధి. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, MY భారత్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉత్సాహం కలిగిన యువతను సమీకరిస్తోంది.ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభ సమయాల్లో జాతీయ…
ప్రతి రైతుకు గుర్తింపు కార్డు
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రూపొందించిన ఫార్మర్ రిజిస్ట్రీ కార్డును రైతులు నమోదు చేసుకోవాలని, ఏఈఓ. నవీన్ కుమార్ కోరారు. మంగళవారం కర్చల్ గ్రామం గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతు గుర్తింపు కార్డులను నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని ఏఈఓ. నవీన్ కుమార్ తెలిపారు.…
గంజాయి కేసులో ఇద్దరికి రిమాండ్
జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గతేడాది నవంబర్లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేశామని ఒకటవ పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన దిలీప్తో పాటు…
మావుళ్ళమ్మ ఆలయం వద్ద వేసవిలో చలివేంద్రం
జనం న్యూస్ మే 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం, కాట్రేనికోన గత మూడు సంవత్సరాల నుండి ఆణి విళ్ళ వెంకటరమణ సేవా ట్రస్ట్ తరఫున మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం నందు దాహర్తులకు మజ్జిగ ఇచ్చే సేవ…