జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అరిగె వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బత్యాల తిరుపతి నగరం తిరుచా నూరు రోడ్ లో ఉన్న C.S కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన నందలూరు టౌన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య…
జనం న్యూస్ నవంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ విశాఖపట్నం సుజాతనగర్ లో ఇంద్రాణి ఫంక్షన్ హాల్ దగ్గర శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర ధార్మిక సంస్థ వారిచే నిర్మించిన శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కోనసీమ జిల్లా…
జనం న్యూస్ : నవంబర్ 22 శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :వై.రమేష్ ; సిద్ధిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో స్వపరిపాలన దినోత్సవము శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. స్వపరిపాలన లో భాగంగా డి.ఈ.ఓ గా, రఘు…
జనం న్యూస్ నవంబర్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఈ రోజున బహుళ పోలి పాడ్యమీ బహుళసందర్భంగా స్వామివారికి ప్రాత:కాలంలో పుణ్యవచనం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారని, అనంతరం అన్న సమారాధనను జనసేన పార్టీ అనకాపల్లి…
జనంన్యూస్. 19.నిజామాబాదు.. నిజామాబాద్ పోలీస్ కమిషన రేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని అట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా…
జనం న్యూస్:- ఓ ఇద్దరు యువతులు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆపై శారీరికంగా కలిశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వారిద్దరూ చేసిన పని గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఆ స్టోరీ ఏంటో తెలిస్తే మీకు మైండ్…
గుడిపల్లి మండలం లోని చిలమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డి అనుచరులు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చడం లో విఫలం అయ్యారని బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.పార్టీ లో చేరిన…
జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం నవంబర్ 14మైలవరంలో ఉద్రిక్తత యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని మృతుని బంధువులు శుక్రవారం సాయంత్రం జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో మైలవరం లో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకెళ్తే జి కొండూరు…
జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డిఇఓ కి వినతి బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా…
జనం న్యూస్ నవంబర్ 10 కోదాడ కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో టి సాట్, తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు క్విజ్, వ్యక్తత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ప్రారంభించారు.…