ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో సంగీత శిక్షణ 30 రోజులు పాటు శ్రీవాణి సుబ్బలక్ష్మి అధ్యక్షతన
జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) కాట్రేనికోనలో మన ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో… తేజస్విని జ్యోతిషాలయం ( ప్రముఖ జ్యోతిర్వాస్తు సిద్ధాంతి) ఆకొండి నాగ రవీంద్ర జ్యోగయ్య శాస్త్రి ఇంటి వద్ద.) , వేదికగా… 08.05.2025 ,…
అవినీతి కంపు కొడుతున్న మండల తహసీల్దార్ కార్యాలయం…!
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఏదైనా ముడుపులు ఇవ్వాలసిందేనా… పైసలు ఇస్తేనే ఫైల్ ముందుకు… లేకపోతే అడుగుకు…. తహసీల్దార్ కార్యాలయం లో చక్రం తిప్పుతున్న ఇద్దరూ ఎవరు… అర్హత లేదని ఆగిన సర్టిఫికెట్ మళ్ళీ ఎలా జారీ చేశారు..…
పీ4 సర్వేపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జనం న్యూస్,మే07,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం ఎస్టిబిఎల్ వద్ద ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులుతో పీ4 సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన…
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి. ఏఎంసి చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 07మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రంలోపెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు ఫ్యాక్సి సీఈఓ కి కొనుగోలను…
ఉపాధి కూలీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిన్న చూపు
వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్. జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ మండలం అనుకోడ గ్రామంలో అడవి ప్రాంతంలో జరుగుచున్న…
స్ట్రీట్ లైట్ రాక మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న పాములపర్తి విద్యానగర్ కాలనీవాసులు
జనం న్యూస్, మే 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం ప్రాముపర్తి విద్యానగర్ కాలనీలో మూడు రోజుల నుంచి స్ట్రీట్ లైట్ రాక ఇబ్బంది పడుతున్న కమిటీ హాల్ నుండి అంగన్వాడి…
పోరాట స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మిద్దాం..
జనంన్యూస్. 03. సిరికొండ. ప్రతినిధి. విప్లవోద్యమ పోరాట యోధుడు కామ్రేడ్ ములుగు. రాజేందర్ సీపీఐ(ఎంఎల్.)మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపు అమరుడు రాజేందర్ పోరాట స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మిద్దామని, విప్లవోద్యమ పోరాట యోధుడు కామ్రేడ్ ములుగు.…
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ కార్యాచరణ అమలు రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై నిర్వహించిన సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జనం న్యూస్,మే 03, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని…
కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల సమీక్ష..!
జనంన్యూస్.ఏప్రిల్ 30. నిజామాబాదు. ప్రతినిధి. జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ తో కలిసి మంత్రులు ఉత్తమ్…
ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు చర్యలు.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి తాళ్ళు,తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు సన్న బియ్యం సరఫరా , ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన…