• March 24, 2025
  • 31 views
తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధ ముఖ్య అతిథులు గ పాల్గొన్న జిల్లా జడ్జిలు. మాస్టర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన జిల్లా జడ్జ్ సునీత కుంచాల. మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ లో ప్రత్యేక శిక్షణ. మాస్టర్ కు అన్ని విధాలుగా తోడ్పాటు…

  • March 23, 2025
  • 34 views
ఘనంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు జన్మదిన వేడుకలు

జనం న్యూస్. మార్చి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాగప్రభు గౌడ్…

  • March 22, 2025
  • 32 views
నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రమణకి ఘనంగా సన్మానం

జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి నేడుమండపేట నియోజకవర్గం,మండపేట రూరల్ మండలం నూతన అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన శ్రీ పాలిక రమణ వారికి శాలువా కప్పి,పూల మాల వేసి& పెద్దలు అందరూ శిరస్సుపై పూలు జల్లి చిరు సత్కారం జరిపిన…

  • March 21, 2025
  • 26 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారిజనం న్యూస్ మార్చి 21, 2025:. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :జిల్లాలు చేపట్టిన నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు…

  • March 21, 2025
  • 26 views
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఆర్.బి.ఎస్.కే లు వేసవి కాలంలో అంగన్వాడి కేంద్రాలలో పర్యటించాలి ఏప్రిల్ నెలలో బీ.పి, మధుమేహం వ్యాధిగ్రస్తులకు జీవన విధానం మార్పు పై అవగాహన కల్పన టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలువైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన…

  • March 21, 2025
  • 70 views
రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

కులవృత్తిని నమ్ముకొని పేదరికంలోని మగ్గుతున్న రజకులు… అరకొర బడ్జెట్ తో సంక్షేమం సాధ్యం కాదు… ప్రభుత్వ బడ్జెట్లో రజకులకు ప్రాధాన్యత కల్పించాలి… రజక సామాజిక కార్యకర్త గరిడేపల్లి రాము. జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాష్ట్రంలో…

  • March 21, 2025
  • 25 views
సజావుగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలి…. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహణ 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై రివ్యూ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జనం న్యూస్ , మార్చి 21, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి)…

  • March 19, 2025
  • 27 views
21 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల లోపు వారు అర్హులు.

జనం న్యూస్ మార్చి 19 ముమ్మిడివరం ప్రతినిధి దారిద్యరేఖకు దిగువనున్న ఆర్యవైశ్యులకు ఉపాధి కల్పించేందుకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2024- 2025 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకై ఈనెల 22వ…

  • March 19, 2025
  • 29 views
బట్టి బడ్జెట్ సబ్బండ వర్గాలను నిరాశపరిచింది. నిజామాబాదు ఎమ్మెల్యే. దానపాల్..!

జనంన్యూస్. 19. నిజామాబాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతు..తెలంగాణ సబ్బండా వర్గాలను మోసం చేసే విదంగా…

  • March 18, 2025
  • 34 views
బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాల లో ఇంగ్లీష్ లైబ్రరీ ప్రారంభం

విద్యార్థులు విద్యలో రాణించాలి – డీ ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బురుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com