మహాదేవ్ శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు….
బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మఠాధిపతి శ్రీ సోమాయప్ప ఆధ్వర్యంలో జరిగిన మహా దేవ్ శోభ యాత్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు మాజీ శాసనసభ్యులు హనుమంత్…
బట్టాపూర్ మహిళ పోలీస్ రాష్ట్రమహిళ కబడ్డీ జట్టులో చోటు
జనం న్యూస్ ఫిబ్రవరి 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన మూడ్ గంగారాం లక్ష్మి దంపతులకూతురుగోదావరి రాష్ట్ర మహిళాపోలీస్ కబడ్డీ జట్టులో స్థానం దక్కినట్లు వచ్చే నెల మార్చి 2నుండి 6వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరిగే…
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
జనం న్యూస్ ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో
జనం న్యూస్ ఫిబ్రవరి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కోదాడ ఆర్డివో సూర్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…
నీల వైష్ణవి జన్మదినం సందర్భంగా బొమ్మల గుడి శివాలయంలో అన్నదానం
జనం న్యూస్ //ఫిబ్రవరి 27// జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక కు చెందిన నీల నాగరాజు శ్రీలత ల పుత్రిక నీల వైష్ణవి 9వ జన్మదినం సందర్భంగా, జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో సుమారు 200 మందికి అన్నదానం, స్వీట్లు పంపిణీ…
విశాఖలో మర్దర్ చేసిన విజయనగరం వ్యక్తి
జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్ణానికి చెందిన వై. శ్రీను, విశాఖలోని రామ్నగర్కు చెందిన ఆనంద్ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి…
స్వావలంబన కోసం సామజిక సేవ…
స్ఫూర్తిగా నిలుస్తున్న రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీజనం న్యూస్ పీబ్రవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న.. సహాయం చేయటానికి ఉండాల్సింది డబ్బు కాదు… సాయం చేసే మనస్సు’ అన్న సేవామూర్తి మదర్ థెరిస్సా…
ప్రజ సమస్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీ వినతి పత్రం
కొత్తపల్లి. జమ్మికుంట రైల్వేస్టేషన్ లొ పుట్బోర్డ్ వంతెన నిర్మిoచాలి జనం న్యూస్ // ఫిబ్రవరి // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రజా సమస్యలు పరిష్కారంలో బాగంగా పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ నియోజకవర్గ లోని కాసుబోజుల వెంకన్న జమ్మికుంట…
హైదరాబాద్ – ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అనుబంధ సంఘాలతెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.
జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ (ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ – (ఎం ఆర్ పి స్ ) మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద…
దామగుండం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
జనం న్యూస్ 27 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు దర్శించుకుని…