• November 21, 2025
  • 91 views
బహుళ పోలి పొడ్యమి రోజున బోగలింగేశ్వర స్వామి అన్న సమారాధన ప్రారంభించిన జనసేన నేత రాంకీ

జనం న్యూస్ నవంబర్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఈ రోజున బహుళ పోలి పాడ్యమీ బహుళసందర్భంగా స్వామివారికి ప్రాత:కాలంలో పుణ్యవచనం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారని, అనంతరం అన్న సమారాధనను జనసేన పార్టీ అనకాపల్లి…

  • November 19, 2025
  • 83 views
రోడ్డు ప్రమాదాల నివారణకోసం డిఫెన్సివ్ డ్రైవింగ్ నిర్వహణ..!

జనంన్యూస్. 19.నిజామాబాదు.. నిజామాబాద్ పోలీస్ కమిషన రేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని అట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా…

  • November 18, 2025
  • 4574 views
ప్రేమించుకున్న ఇద్దరు మహిళలు.. ఫోన్లో మహిళల అశ్లీల వీడియోలు.. సీన్ కట్ చేస్తే మహిళ కుమారుడు మృతి.. అసలు ఏం జరిగింది..?

జనం న్యూస్:- ఓ ఇద్దరు యువతులు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆపై శారీరికంగా కలిశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వారిద్దరూ చేసిన పని గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఆ స్టోరీ ఏంటో తెలిస్తే మీకు మైండ్…

  • November 15, 2025
  • 95 views
కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో రవీంద్ర కుమార్ నాయక్ సమక్షం లోజాయిన్ అయ్యారు.

గుడిపల్లి మండలం లోని చిలమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డి అనుచరులు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చడం లో విఫలం అయ్యారని బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.పార్టీ లో చేరిన…

  • November 14, 2025
  • 101 views
యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని జాతీయ రహదారిపై ఆందోళన.

జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం నవంబర్ 14మైలవరంలో ఉద్రిక్తత యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని మృతుని బంధువులు శుక్రవారం సాయంత్రం జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో మైలవరం లో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకెళ్తే జి కొండూరు…

  • November 12, 2025
  • 69 views
అనుమతులేని మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ స్కూల్ ల పైన చర్యలు తీసుకోవాలి.

జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డిఇఓ కి వినతి బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా…

  • November 10, 2025
  • 98 views
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభ మెరుగుపడుతుంది

జనం న్యూస్ నవంబర్ 10 కోదాడ కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో టి సాట్, తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు క్విజ్, వ్యక్తత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ప్రారంభించారు.…

  • November 5, 2025
  • 95 views
రాముని బండ ఆలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన

జనం న్యూస్, నవంబర్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ” రాముని బండ ” జాతర సందర్భంగా దేవాలయ కమిటి…

  • November 5, 2025
  • 50 views
పాలకుల నిర్లక్ష్యంతో పేద విద్యార్థులకు అన్యాయం

జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పాఠశాల విద్యార్థులపై ఇంత నిర్లక్ష్యమా…260 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు, ఒక డిప్యూటేషన్ టీచర్ మాత్రమే…సిలబస్ పూర్తికాక విద్యార్థులకు అవస్థలు.కలలుగని…

  • October 30, 2025
  • 87 views
తాళ్లూరు వెంకటాపురం గ్రామాల మధ్య రహదారిపై రాకపోకలను నిలిపిన ప్రభుత్వ అధికారులు*

కల్లూరు టు పుల్లయ్య బంజరు ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం చండ్రుపట్ల లో పాక్షికంగా కూలిన పెంకుటిల్లు పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం జిడిపి పల్లి గ్రామంలో పాక్షికంగా దెబ్బతిన్న రెండు పెంకుటిల్లు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో…