జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మందరిపేట సూరంపేట గ్రామాలకు వెళ్ళే రోడ్డు కు ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను ఎస్సై జక్కుల పరమేశ్వర్ జెసిపి ఏర్పాటు చేయించి…
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు దిగ్వాల్ గ్రామంలో డేంజర్ కెమికల్ కంపెనీపై ప్రజల ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ఉన్న ఫిరమిల్ అనే కెమికల్ కంపెనీ నుంచి వెలువడుతున్న ప్రమాదకర రసాయనాల…
జనం న్యూస్, అక్టోబర్ 26,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 42 రోజులుగా గ్రామస్తులు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు పూడిమడక గ్రామంలో మత్స్యకారులు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…
జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…
జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 14, (రిపోర్టర్ ప్రభాకర్): ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు 13-10-2025 తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్స్…
జనం న్యూస్, అక్టోబర్ 08, బోధన్ నియోజవర్గం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐ లు ఎస్ఐ లు గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్ఐ పీ లుగా ఇద్దరు…
మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన కుమార్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పిటిసి, ఎంపీటీసీ,ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్,అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్,తో పంచాయతీ…
జనంన్యూస్.. 07.నిజామాబాదు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆకస్మికముగా చెకింగ్ లు నిర్వహించడం జరిగింది . అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్,…
ఈరోజు సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ ఐపీఎస్ గారిని కమిషనర్ కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే దావీబాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు.