ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు…
బందోబస్తు కి 300 మంది పోలీసులు.. 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.. ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి.. సూర్యాపేట…
నందలూరు MPDO తో జనసేన నాయకులు భేటి
జనం న్యూస్ రిపోర్టర్,(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం MPDO కార్యలయంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ అదేశాల ప్రకారం నందలూరు మండల జనసేన నాయకులు MPDO రాధ కృష్ణన్ తో మర్యాద పూర్వకంగా…
దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజను తక్షణమే సస్పెండ్ చేయాలి
వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిజ్వార్ నగేష్ గౌడ్ పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 26//నారాయణపేట జిల్లా (మక్తల్) గత 14 సంవత్సరాల నుండి వివిధ హోదాల్లో పని చేస్తూ దివ్యాంగుల సంక్షేమ శాఖను విస్మరిస్తూ అవినీతి అక్రమాలకు…
అడ్డుపడ్డ అడ్డంపడ్డ స్టేడియంపనులు ఆగవు
కొక్కుల నరేష్ జనం న్యూస్ 25 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కుల నరేష్ తన మిత్ర బృందం…
శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు….
మహా అన్న ప్రసాదం ఏర్పాటుచేసిన ఏఎంసీ మాజీ చైర్మన్…. జుక్కల్ ఫిబ్రవరి 25 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ జకవర్గం మద్నూర్ మండలం కోడిచెర గ్రామంలో శివ స్వాములు సోమవారం నాడు ఉమాకాంత్ గురుస్వామి…
భద్రాచల దేవస్థాన 250కిలోల వడ్లకు పూజలు
2 లక్షల మంది భక్తులకు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాము సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు కోటి జన్మల పుణ్యమే ఈ గోటి తలంబ్రాలు కార్యక్రమం జనం న్యూస్, ఫిబ్రవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచలం…
ఎమ్మెల్సీ ఎన్నికల రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ మెదక్-నిజామాబాద్- దిలాబాద్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ లో బిచ్కుంద,జుక్కల్,మద్నూర్,డోంగ్లి మండలాల నాయకుల రివ్యూ…
పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోలోని పేరూరు ధర్మారం పరిధిలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ టీం తో తనిఖీలు
పిబ్రవరి 24 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో పేరూరు ధర్మారం గ్రామాల్లో ఎస్పీ శ్రీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాలమేరకుఏటునాగారం ఏఎస్పి శ్రీశివంఉపాధ్యాయ ఆదేశానుసారం వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పేరూరు…
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…
ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
తాడువాయి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు…