జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ గవరపాలెం ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు
జనం న్యూస్ ఫిబ్రవరి 18:: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పట్టణం జీవీఎంసీ గవరపాలేం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు జాతీయ క్షయ నివారణ కార్య్రక్రమంలో భాగంగా హెడ్ మాస్టర్ ర్యనారాయణ,…
ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ప్రత్యేక వ్యూహరచన..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ…
ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ప్రత్యేక వ్యూహరచన..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ…
వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివార జనం న్యూస్ ఫిబ్రవరి 18, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా జైనూర్ :రానున్న వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య లేకుండా కార్యచరణ రూపొందించి తగు చర్యలు…
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ సిద్దిపేట్ క్రీడాకారులు
: జనం న్యూస్ ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు, పథకాల పంట పండించారు. సిద్దిపేట…
వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్ ఫిబ్రవరి 18, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :రానున్న వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య లేకుండా కార్యచరణ రూపొందించి తగు చర్యలు…
:రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ సిద్దిపేట్ క్రీడాకారులు
జనం న్యూస్ ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు, పథకాల పంట పండించారు. సిద్దిపేట జిల్లా…
బి వి రాజు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (బివిఆర్ఐటి) కళాశాలలో ఈ బాహా. సే ఇండియా. 2025, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్యానం
జనం న్యూస్. ఫిబ్రవరి 18. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్ఐటి కళాశాలలోఈ బాహ సే ఇండియా కార్యక్రమాలు ర్వహించనున్నారు ఈ యొక్క ప్రధాన కార్యక్రమం బాహా సే ఇండియా, 2007లో…
ఏర్గట్ల ఉన్నత పాఠశాలలోఘనముగానిర్వహించినఆంగ్ల భాషదినోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారంరోజునాభారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పుట్టిన రోజును ఆంగ్ల భాష దినోత్సవంగా…
వికలాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తికి
మూడు సంవత్సరాలు జైలు శిక్ష 9 వేల రూపాయల జరిమానా జనం న్యూస్ పీబ్రవరి 18: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండలానికి చెందిన వికలాంగురాలిపై అత్యాచార యత్నం చేసిన కామెర శంకర్ కు…