సిపిఎం సిపిఐ జోగులాంబ గద్వాల ప్రెస్ నోట్ కేంద్ర బడ్జెట్ ను సవరించేదాకాపోరాడాతాం పక్షాలు.
కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించాలని, బడ్జెట్…
బిచ్కుందలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు.
బిచ్కుంద ఫిబ్రవరి 20 జనం న్యూస్ ( జుక్కల్ కానిస్టేసన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని శివాజీ చౌక్ లో శివాజీ మహారాజ్…
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి -జనసైనికులకు, వీర మహిళలకు అవనాపు విక్రమ్ పిలుపు
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 100% స్రైక్ రేట్ తో రాజకీయాల్లో కొత్త అద్యాయానికి తెరతీసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేద్దామని జనసైనికులకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు పిలుపునిచ్చారు.…
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి: లోక్ సత్తా
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని లోక్ సత్తా పార్టీ నాయకులు భిశెట్టి బాబ్జి అన్నారు. సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు…
రహదారి భద్రత ప్రమాణాలను అందరూ పాటించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘రహదారి భద్రత ర్యాలీ’ని పట్టణంలోని కోట జంక్షన్ వద్ద…
పాములపర్తి లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి అని తాండా బాలకృష్ణ గౌడ్ అన్నారు,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించు కొని…
బిజేపీ అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
జనం న్యూస్, ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బిజేపీ ( ఎమ్మెల్సీ)అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్, ఆధ్వర్యంలో మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామంలో…
అల్లుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన
అ జనం న్యూస్ ఫిబ్రవరి 18 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం. పాపన్నపేట మండలం పరిధిలో బాచారం గ్రామంలో చోటు చేసుకుంది ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథానం ప్రకారం బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45) వ్యవసాయం చేసుకుంటా కుటుంబాన్ని…
ఎల్కతుర్తి అంగన్వాడి సెంటర్ వన్ పోషక ఆహార అవగాహన సదస్సు..
గర్భిణీ స్త్రీ లు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..అంబాల విజయ ఆధ్వర్యంలో.. జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మంగళవారం రోజున అంగన్వాడి సెంటర్ వన్ అంబాల విజయ…
అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష -పోక్సో కోర్టు తీర్పు
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2019లో సబ్బవరం పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన ఎర్ర నవీన్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ₹3,00,000 జరిమానా విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు తీర్పు…