• February 25, 2025
  • 65 views
భద్రాచల దేవస్థాన 250కిలోల వడ్లకు పూజలు

2 లక్షల మంది భక్తులకు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాము సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు కోటి జన్మల పుణ్యమే ఈ గోటి తలంబ్రాలు కార్యక్రమం జనం న్యూస్, ఫిబ్రవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచలం…

  • February 24, 2025
  • 64 views
ఎమ్మెల్సీ ఎన్నికల రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ మెదక్-నిజామాబాద్- దిలాబాద్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ లో బిచ్కుంద,జుక్కల్,మద్నూర్,డోంగ్లి మండలాల నాయకుల రివ్యూ…

  • February 24, 2025
  • 61 views
పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోలోని పేరూరు ధర్మారం పరిధిలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ టీం తో తనిఖీలు

పిబ్రవరి 24 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో పేరూరు ధర్మారం గ్రామాల్లో ఎస్పీ శ్రీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాలమేరకుఏటునాగారం ఏఎస్పి శ్రీశివంఉపాధ్యాయ ఆదేశానుసారం వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పేరూరు…

  • February 24, 2025
  • 78 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…

  • February 24, 2025
  • 71 views
ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

తాడువాయి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు…

  • February 24, 2025
  • 57 views
ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం

జనం న్యూస్ ఫిబ్రవరి 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకుసోమవారం రోజునా పీఎం శ్రీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి, భవిష్యత్తును ఏ…

  • February 24, 2025
  • 49 views
బిచ్కుంద మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జోరుగా ప్రచారం

బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) సోమవారం రోజున బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ – ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్…

  • February 24, 2025
  • 62 views
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం…

  • February 24, 2025
  • 56 views
నేడు మునగాల లో విజ్ఞానోత్సవం

నేషనల్ సైన్స్ డే వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంఈఓ వెంకటేశ్వర్లు, గోళ్లమూడి రమేష్ బాబు జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా “మునగాల లో విజ్ఞానోత్సవం” నిర్వహిస్తున్నట్లు…

  • February 24, 2025
  • 62 views
జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!

జనం న్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్. నేడు జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ గెలుపు కోసం బిజెపి బిఆర్ఎస్ కుట్రన్ చేస్తున్నదని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్సీని కూడా నిలబెట్టలేని టిఆర్ఎస్ పార్టీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com