నందికొండలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
జనం న్యూస్- ఫిబ్రవరి 20: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్లో బిజెపి పార్టీ టౌన్ అధ్యక్షులు గణేష్ తంగరాజు ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ…
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 20, పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాని కి సత్యనారాయణ రావు పూలమాలవేసి బుధవారం రోజున ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా అధ్యక్షుడు పల్మారు రమేష్, ఉపాధ్యక్షుడు…
రెండు ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకున్న ఎల్కతుర్తి పోలీసులు..
జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బావుపేట్ నుండి దండేపళ్లి గ్రామానికి పెట్రోలింగ్ చేస్తుండగా మానేరు వాగు వీనవంక నుండి…
మునగాల మండలం యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీల నియామకం
జనం న్యూస్ ఫిబ్రవరి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల మండల పరిధిలోని గణపవరం, కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం, గ్రామాలలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను, ర్యదర్శులను గ్రామంలో పార్టీ అధ్యక్షులు, పార్టీ బాధ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.…
కాశి బయలుదేరిన శివ స్వాములు
జనం న్యూస్ ఫిబ్రవరి 19: చిలిపిచేడు మండల ప్రతినిధి లక్ష్మణ్ రాజు మెదక్ జిల్లా బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపి చెడు మండలంలో ఫైజాబాద్ గ్రామములో శివ స్వాములు శివ దీక్ష పూర్తి చేసుకొని ఫైజాబాద్ హనుమాన్ దేవాలయం నుండి…
ఆలపాటి అనుభవం. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…
మార్చి 4న ధర్నాలు జయప్రదం చేయండి : వామన మూర్తి పిలుపు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ నెల 24 నుండి జరుగు శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్…
చత్రపతి శివాజీ సద్భావన యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 19: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ సద్భావన యాత్ర ముఖ్య అతిథి శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు…
ఆరు గ్యారంటిల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ.సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్. ఫిబ్రవరి 20 న చలో హైద్రాబాద్ ను జయప్రదం చేయాలని గడుకోల్ లో పోస్టర్ల ఆవిష్కరణ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను,…
జైలు యాత్ర 3 లో పోలీసులను బెదిరిస్తున్న జగన్ రెడ్డి – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 : అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డి జైలు యాత్రలో భాగంగా నిన్న వంశీ ని జైలు మూలాకత్ లో కలుసుకొని బయటకు వచ్చిన తర్వాత వైసిపి నాయకులు పై కేసులు పెట్టిన పోలీసులు…