• February 22, 2025
  • 39 views
ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు ఖాయం..!

జనంన్యూస్. 22 నిజామాబాదు. ప్రతినిధి.ఇందూర్ నగరం. ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల సందర్బంగా మిర్చీకాంపౌండ్ లోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్ల సమావేశానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రివర్యులు,…

  • February 22, 2025
  • 40 views
ఎండుతున్న పంట పొలాలకు శ్రీరామ్ సాగర్ నీళ్లు అందించాలి

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ జనం న్యూస్ ఫిబ్రవరి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు సూర్యాపేట జిల్లాలో మునగాల, పెన్ పహాడ్ ,చివేంల,మోతే మండలాలలో వరిపైరు సేద్యం చేసిన రైతుల పంట పొలాలు ఎండిపోతున్నందున రాష్ట్ర నీటిపారుదల…

  • February 22, 2025
  • 41 views
డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్

జనం న్యూస్. ఫిబ్రవరి 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) గుమ్మడిదల్ల మండలంలోని నల్లవల్లి ప్యారానగర్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి…

  • February 22, 2025
  • 45 views
ప్రత్తిపాటి ఆదేశాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్నేహశీలి, మృదుస్వభావి, మనందరి వాడు అయినా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన పిలుపు…

  • February 22, 2025
  • 160 views
నిలువ నీడ లేదు త్రాగునీరు లేదు

జనం న్యూస్ 22: ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి – భీమారం మండల కేంద్రంలోని వాహనాల ప్రయాణ ప్రాంగణం వద్ద నిల్వ నీడ లేక త్రాగునీరు లేక వాహనదారులు ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆశతో…

  • February 22, 2025
  • 48 views
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి

యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి // 22 //జమ్మికుంట //కుమార్ యాదవ్.ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి…

  • February 22, 2025
  • 43 views
వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్

జనం న్యూస్ // ఫిబ్రవరి // 22 // జమ్మికుంట // కుమార్ యాదవ్. జమ్మికుంట మున్సిపల్ పరిదిలోని ఆబాది జమ్మికుంటలో కొమ్ము అశోక్ తండ్రి కొమ్ము కొమురయ్య యొక్క ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన మాజీ తెలంగాణ…

  • February 22, 2025
  • 39 views
ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుకి కృషి చేయాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్, ఫిబ్రవరి22, అచ్యుతాపురం: ఉపాధ్యాయ శాసనమండలికి జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి కూటమి మద్దతు ఇచ్చిందని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ…

  • February 22, 2025
  • 45 views
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి

యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి //22//జమ్మికుంట //కుమార్ యాదవ్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం…

  • February 22, 2025
  • 53 views
కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు

జనం న్యూస్ 22 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సు భయలదేరింది. ఈ బస్సును జిల్లా ప్రజా రవాణాధికారి సి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com