• February 18, 2025
  • 30 views
అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన కావ్య..

సెయింట్ జోసెఫ్ స్కూల్ కరస్పాండెంట్ సునీల్ ఘన సన్మానం.. జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరెక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల…

  • February 18, 2025
  • 24 views
బూచేపల్లి కి కృతజ్ఞతలు తెలియజేసిన బిక్కా.

జనం న్యూస్, ఫిబ్రవరి 18.02.2025, (ఏపీ స్టేట్ బ్యూరో/రామిరెడ్డి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం సలకలవీడు గ్రామ నివాసి బిక్కా రామాంజనేయ రెడ్డి ని గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులుగా నియామకం చేశారు. ఈ సందర్భంగా…

  • February 18, 2025
  • 31 views
మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,మాజీ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి

జనం న్యూస్,ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో గత పది రోజుల నుండి ట్రైనింగ్ అండర్ 16 కబడ్డీ ఆటలు ర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా మంగళవారం…

  • February 18, 2025
  • 27 views
పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి

ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో మరియు ఉత్సారంగపల్లి లో పలువురు నాయకులతో మరియు పట్టభద్రులతో ఉమ్మడి దిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిఠల్ ముఖాముఖి…

  • February 18, 2025
  • 72 views
కెరీర్ గైడెన్స్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 18 : ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం పాఠశాలలో కెరీర్ గైడెన్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు.కెరీర్ గైడెన్స్ వాల్ పోస్టర్లలను ట్రైబల్ వెల్ఫేర్ ఏ.ఈ.విజయ్,…

  • February 18, 2025
  • 29 views
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి..

ఎన్నికల్లో కష్టపడ్డ వారికి మంచి గుర్తింపు ఉంటుంది.. -42 నియోజకవర్గ లో కంటే హుజురాబాద్ నుండి మెజారిటీ దిశగా పనిచేయాలి..నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..-నియోజకవర్గంలోని అన్ని పట్టణ,మండల కేంద్రాల్లో విస్తృత స్థాయి సమావేశాలు..-సుడిగాలి పర్యటనతోకాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరిచిన వోడితల ప్రణవ్..-ఎన్నికల్లో అనుసరించాల్సిన…

  • February 18, 2025
  • 25 views
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రోత్సాహకంగా పరీక్ష అట్టలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 18: ఈరోజు మార్కాపురం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతలు పెరుమాళ్ళ బాల మోహన్ రావు , కశ్శెట్టి జగన్ బాబు, ఆరికట్ల . వెంకట నారాయణరెడ్డి సహకారంతో తర్లుపాడు మండలంలోని అన్ని హైస్కూల్లో చదివే…

  • February 18, 2025
  • 30 views
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రోత్సాహకంగా పరీక్ష అట్టలు పంపిణీ.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 18. ఈరోజు మార్కాపురం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతలు పెరుమాళ్ళ బాల మోహన్ రావు , కశ్శెట్టి జగన్ బాబు, ఆరికట్ల .వెంకట నారాయణరెడ్డి సహకారంతో తర్లుపాడు మండలంలోని అన్ని హైస్కూల్లో చదివే టెన్త్…

  • February 18, 2025
  • 24 views
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు

జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్. జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్ లో గల, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలు, ఆలయ అర్చకులు సముద్రాల ప్రసాదాచార్యులు వేద మంత్రచారణల నడుమ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ…

  • February 18, 2025
  • 25 views
తొలి ప్రాధాన్యతా ఓటుతో ఆలపాటిని గెలిపించండి కూటమి ప్రభుత్వం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 18 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 8 నెలల పాలనకు మద్ధతు తెలపండి మాజీమంత్రి ప్రత్తిపాటి పట్టణంలో పలు ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను కలిసి రాజేంద్రప్రసాద్ విజయానికి సహకరించాలని కోరిన ప్రత్తిపాటి. గత పాలకులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com