జుక్కల్ గ్రామపంచాయతీలో జయశంకర్ సార్ జయంతి. …
జుక్కల్ జులై 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలో బుధవారం నాడు తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి…
జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలి…(ఏపీయూడబ్ల్యూజే)అండగా ఉంటానని హామీ ఇచ్చిన కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్.ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి రాజు.
జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు డిమాండ్స్ డేలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్…
నాగార్జునసాగర్ స్టేషన్ పరిధిలో యువకుడి మిస్సింగ్ కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా నుంచి స్నేహితులతో కలసి నాగార్జునసాగర్ డ్యాం చూడటానికి వచ్చిన యువకుడి మిస్సింగ్ జనం న్యూస్ – ఆగస్టు 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు మిస్సింగ్ కేసు నమోదు అయింది, నాగార్జునసాగర్…
చెరువులో పడి వ్యక్తి మృతి..!
జనంన్యూస్. 05.సిరికొండ. నిజామాబాదు. రూరల్. నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన జాగర్ల నరహరి S/o బొర్రయ్య, వయసు: 43 సంవత్సరాలు, కులం: మాదిగ అనే వ్యక్తి, తేది: 03.08.2025 రోజున బర్ల కాపరి పనికి ఊర చెరువుకు…
పెద్దమ్మతల్లి చల్లని చూపు ప్రజలందిపై ఉండాలి.
పెద్దమ్మతల్లి దేవాలయాన్ని దర్శించుకున్న హింగే భాస్కర్. జనం న్యూస్ 2 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయాన్ని శనివారం రోజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న…
పాములపర్తి విద్యానగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన చేయడం జరిగింది
జనం న్యూస్, ఆగస్టు 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీలో ని అంగన్వాడీ కేంద్రంలోసోమవారం రోజు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.అనంతరం తల్లి పాల…
విద్యార్థినిలకు పలు సూచనలు చేసిన ఆయుష్ డాక్టర్..!
జనంన్యూస్. 04. నిజామాబాదు. ఈ రోజు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల.. నిజామాబాద్ (నవిపేట్)..లో.విద్యార్థినులకు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ మాట్లాడుతూ మారుతున్న జీవన…
ఎదుటివాడిలోని లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు
మునగాల మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు. నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మి నీ వెంట నడిచేవాడే నీ మిత్రుడు. స్నేహం చేయడం మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత…
దివ్యాంగులకు హోల్డ్ లో ఉంచిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలి..
*వెరిఫికేషన్ చేసిన పెన్షన్లను మంజూరు చేయని పక్షంలో సదరమ్ క్యాంపు కార్యాలయాల ముందు – పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం డిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు? జనం న్యూస్ ఎమ్మిగనూరు -: ఆదివారం 3:8:2025 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నందవరం…
తల్లిపాలు శిశువుకు అమృత తుల్యం
జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం: ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం మండలంలోని తిమ్మరాజుపేట అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వైద్యాధికారణి డాక్టర్ షకినా జాయ్ మాట్లాడుతూ తల్లిపాల…












