• March 4, 2025
  • 42 views
రక్తదానం ప్రాణదానంతో సమానం

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా,, మార్చి 4, (రిపోర్టర్ ప్రభాకర్): రక్తదానం ప్రాణదానం తో సమానమైనదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్  అన్నారు.  మంగళవారం లైన్ మేన్ దివాస్ పురస్కరించుని  ఎ పి డి సి ఎల్ ఆధ్యర్యంలో కార్యాలయ వద్ద నిర్వహించిన ‘నేను సైతం ‘ రక్తదాన శిబిరాన్ని…

  • March 4, 2025
  • 122 views
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలి

జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ ) జనం న్యూస్, మార్చ్ 4, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలుపొంది…

  • March 4, 2025
  • 38 views
అంగన్వాడీలను అక్రమ అరెస్టులను ఖండించండి. సిఐటియు.

అరెస్ట్ అయిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. సిఐటియు డిమాండ్. జుక్కల్ మార్చి 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ప్రజావాణిలో ప్రజా దర్బార్ హైదరాబాదులోని…

  • March 3, 2025
  • 38 views
బీరప్ప జాతరలో పాల్గొన్నమాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్

జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం అజ్జమర్రి గ్రామంలో సోమవారం శ్రీ బీరప్ప స్వామి జాతరలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ జాతరలో పాల్గొని…

  • March 3, 2025
  • 44 views
శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన ఆవుల రాజిరెడ్డి

జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జామర్రి గ్రామములో సోమవారం శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. బీరప్ప జాతర మహోత్సవానికి 50వేల రూపాయల…

  • March 3, 2025
  • 47 views
గణపతి కంకర క్రషర్ టిప్పర్ల అతివేగంతో గుంతల మయంగా మారుతున్న హత్నూర గ్రామం రోడ్డు

జనం న్యూస్. మార్చి 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రధాన రహదారి అంతా గుంతల మయంగా మారి అటు వాహనదారులు ఇటు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇష్టానుసారంగా గణపతి కంకర…

  • March 3, 2025
  • 33 views
ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది : ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్.

జనం న్యూస్ 3మార్చి.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోవెన, కుర్సిగూడ, నాయకపుగూడా గ్రామాల్లో కాలినడకన దాదాపు 20 కి.మీ దూరం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎఎస్పి.…

  • March 1, 2025
  • 52 views
పవిత్రమైన రంజాన్ మాసం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..

సోదరభావం తో పండుగ జరుపుకొనుటకు అందరు సహకరించాలి… జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. జనం న్యూస్ మార్చి 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్- పవిత్రమైన రంజాన్ మాసం ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్…

  • March 1, 2025
  • 38 views
బ్యాంక్ అధికారులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి ఏఎస్పీ. చిత్తరంజన్ ఐ పి ఎస్.

జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్…

  • March 1, 2025
  • 32 views
బ్యాంక్ అధికారులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి ఏఎస్పీ. చిత్తరంజన్ ఐ పి ఎస్.

జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com