దూదేకుల సయ్యద్ భాష పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్న దీవెనలు కోరుకుంటున్నాను
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో సర్పంచ్ ఆ చెల్లు సురేష్ వైస్ ప్రెసిడెంట్ సీఎం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్టోబర్ 4, నందలూరు మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి నాయకుడు ముమ్మడి శెట్టి చంద్ర సతీమణి లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్…
జనం న్యూస్ అక్టోబర్ 3 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్- కండ్లపెల్లి గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జి ప్రక్కన మట్టి కొట్టుకపోయి కయ్యాలుగా మారింది. దింతో మండల స్థాయి అధికారులు బ్రిడ్జిని పరిశీలించి ద్విచక్ర వాహనాలు…
జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం లోని గంగిరేణిగూడెం గ్రామ ఈ రోజు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు తొమ్మిది రోజుల ఈ పండుగను మొదటి మొదటిరోజు ఎంగిలి బతుకమ్మతో మొదలుకొని చివర 9వ…
జనం న్యూస్ సెప్టెంబర్ 23 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేవి నవరాత్రులను పురస్కరించుకొని గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లి లో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజ్ స్వామి ఆలయ…
జనం న్యూస్, సెప్టెంబర్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండల కేంద్రంలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు, శనివారం పాఠశాల ఆవరణలో వివిధ రకాల…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పెద్దలకు వైద్యము మరియు టెస్టులు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు డాక్టర్ శ్రీ బి ఆర్ రాజేష్ డాక్టర్…
జనం న్యూస్ సెప్టెంబర్ 19 తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని TGSPDCL టాప్ బిల్డింగ్ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలకు పరిష్కరించాలని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకో వెళ్లారు వారికి వినతిపత్రం అందజేశారు విద్యుత్ ఉన్నతాధికారులు ఎస్ ఈ…
జనం న్యూస్ సెప్టెంబర్ 19: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని దోంచందా గ్రామంలోగురువారం రోజునా నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. దీనిలో భాగంగా కమ్మర్పెల్లి వ్యవసాయ కమిటీ…