జనంన్యూస్.నిజామాబాద్ రూరల్. 05. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ…
జనం న్యూస్ 05అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో రాబోవు స్థానిక జడ్పిటిసి ఎంపీటీసీ ఎలక్షన్లోతెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి…
బిచ్కుంద అక్టోబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లో సార్వజనిక దుర్గామాత , దేవీ శరణ్యవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు తొమ్మిది రకాలుగా అవతారలతో భక్తులకు దర్శనమిచ్చి పూజలు, కట్న కానుకలు స్వీకరించారు. శుక్రవారం…
జనం న్యూస్, అక్టోబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మాణానికి కర్కపట్ల గ్రామానికి చెందిన ఎం డి అన్వర్,పది…
జనం న్యూస్ అక్టోబర్ 03 నడిగూడెం యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మానవ…
డోంగ్లి అక్టోబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ధనుజయే పాటిల్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని తెలిపారు ఈరోజు రేపు బీజేపీ పార్టీ కు గుడ్ బాయ్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 యం వెంకటేశ్వర్లు పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులకు దోమల నివారణకై అవగాహన కల్పించడం జరిగింది, పగటిపూట దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి…
జనం న్యూస్,అక్టోబర్ 03 ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు సచివాలయం నుండి ఓబులవారిపల్లి క్రాస్ రోడ్ వరకు జీఎస్టీ 2.O అవగాహన ర్యాలీ కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజలతో కలసి ప్రత్యక్షంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప…
జనం న్యూస్ అక్టోబర్ 3 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామం లో గత బిఆర్ ఎస్ ప్రభుత్వం రైతుల కోసం నిర్మించిన రైతు వేదిక నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా గా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు…
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురువారం దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. దసరా వేడుకల అనంతరం శ్రీ మత్స్యగిరి స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనము లో…