అనకాపల్లి మైనింగ్ లో నా ప్రమేయం లేదు – సీఎం రమేష్
జనం న్యూస్ మార్చ్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మైనింగ్ లో నా ప్రమేయం ఏమీ లేదని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు .స్థానిక బైపాస్ రోడ్ లోని ఆయన…
తెలుగుదేశం పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి మాజీమంత్రి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రజలకోసమే ప్రభుత్వమనేలా టీడీపీ పరిపాలన : ప్రత్తిపాటి. ప్రాంతీయపార్టీగా ప్రారంభమై, జాతీయ రాజకీయాలను శాసించేస్థాయికి టీడీపీ ఎదిగింది : ప్రత్తిపాటి తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలపాలన్నదే…
టి ఆర్ జి ఎస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా – రమావత్ మోహన్ నాయక్
జనం న్యూస్- మార్చి 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా రమావత్ మోహన్ నాయక్ ను ఎంపిక చేసినట్లుగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్, రాష్ట్ర…
ఉగాది నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండగే
నేడు ముఖ్యమంత్రి సభకి కోదాడ కొదమ సింహాలు వేలాదిగా తరలి రావాలి అర్హులందరికీ రేషన్ కార్డులు నేడు ముఖ్యమంత్రి సభకి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి 50-60 వేల మందితో విజయవంతం చేయాలి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల…
పరకాల- భూపాలపల్లి ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో జాబ్ మేళా
జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తేది: 04-04- రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్…
అత్యవసర సమయంలో అత్యంత అరుదుగా దొరికే రక్తాన్ని (AB నెగటివ్) దానం చేసిన యువకుడు
జనం న్యూస్, మార్చ్ 29, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సుస్మిత అను మహిళకి అత్యవసరంగా ఏబి నెగిటివ్ రక్తాన్ని ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు…
కలాం వరల్డ్ రికార్డు సృష్టించిన – సిద్దిపేట బిడ్డ
జనం న్యూస్, మార్చి 30, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) చెన్నై లో తన అధ్బుతమైన ప్రతిభ తో అబ్బురపరిచిన దామరకుంట విద్యార్దిని వరగంటి అశ్విని – ప్రభుత్వ పాఠశాలల మట్టిలో మాణిక్యo చిన్నారి అశ్విని,…
టిడిపి ఆవిర్భావ దినోత్సవం సభలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 29, (రిపోర్టర్ ప్రభాకర్): తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను, నాయకులను అధిష్టానం గుర్తిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా…
లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కడుపులో కత్తెర మర్చిపోయారు
జనం న్యూస్ మార్చి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి చ్చింది.సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో శస్త్రచికిత్స కత్తెర…
హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం
జనం న్యూస్ మార్చి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోకల్ అథారిటీన్ ప్రజా ప్రతి నిధుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూలు విడుదల చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే, ఈ నేపథ్యంలో లోకల్ బాడీ…