• May 15, 2025
  • 23 views
నూతన లక్ష్మీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఫిరోజ్ గూడ నవజీవన్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి సహిత ఉమ మహేశ్వర స్వామి వార్ల దేవాలయము నందు నూతన లక్ష్మీ విజయ గణపతి…

  • May 15, 2025
  • 24 views
పేదలకు వైద్యం అందించటంలో ప్రత్తిపాటి ముందు ఉంటారు. కొండ్రముట్ల నాగేశ్వరావు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 29న ప్రత్తిపాటి గార్డెన్స్ నందు శంకర్ కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా క్యాంపును నియోజకవర్గ…

  • May 15, 2025
  • 25 views
అకాల వర్షం తడిసిన ధాన్యం అన్నదాతల ఆందోళన

జగన్ న్యూస్ మే 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం ఉదయం అకాల వర్షం కురిసింది మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసింది చిట్కుల్ చండూర్ చిలిపి…

  • May 15, 2025
  • 21 views
కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మారుమోగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగంమంలో ఉదయం 5.44 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి.…

  • May 15, 2025
  • 23 views
ఆర్టీసీలో ముగిసిన 21 వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ

జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేడు స్థానిక విజయనగరం ఆర్టిసి గ్యారేజ్ వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ కళాశాలలో 21 వ బ్యాచ్ అభ్యర్థులకు…

  • May 15, 2025
  • 21 views
శివారు ప్రాంతాలపై నిఘాతో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మే 14న జిల్లా పోలీసుకార్యాలయంలో మాసాంతర నేర…

  • May 15, 2025
  • 18 views
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నార్మలైజేషన్ రద్దు చేసి జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని, పరీక్షలు కు 90 రోజులకు గడువు ఇవ్వాలని సింధు రీడింగ్ హాల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వద్దకు శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది.

జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒక పేపర్ విధానం పెట్టాలని, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలోకలెక్టర్ ఆఫీస్ వరకు…

  • May 15, 2025
  • 20 views
పోక్సో కేసులో వృద్ధుడికి 3 సంలు జైలు శిక్ష, జరిమాన

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్. జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడువిజయనగరం పట్టణానికి చెందిన కింతాడ అంజిబాబు (72సం.లు)కు…

  • May 15, 2025
  • 22 views
సరస్వతి నది పుష్కర స్నానమాచరించిన గండ్ర జ్యోతి…

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి కాళేశ్వరం సరస్వతి నది పుష్కర స్నానమాచరించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి12 ఏండ్లకు ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కాళేశ్వర…

  • May 15, 2025
  • 26 views
వైభవంగా మత్స్యగిరి స్వామి నాగవల్లి మహోత్సవం

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com