Listen to this article

జనం న్యూస్ మార్చ్ 08(నడిగూడెం) నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాంపల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొక్కా లక్ష్మీవీణ, అంగన్వాడీ టీచర్లు శైలజ, శ్రీలక్ష్మి, నిర్మల, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్ల పంపిణి