Listen to this article

జనం న్యూస్, మార్చ్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా ,గజ్వేల్ మండలం గల 61+వి ఆర్ ఏ లను ప్రజా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి.బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగినది. గత,పంతొమ్మిది నెలల నుండి జీ ఓ వచ్చిన ఆ జీవో ప్రకారం.ప్రజా ప్రభుత్వం అని చెప్ప బడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం.. బే ఖాతరు చేస్తూ..వాళ్ళ గోడు పట్టించుకుంటా లేదు..వాళ్ళ మాటల్లోనే..ఇలా సమాధానం ఇచ్చారు ప్రభుత్వం పేరుకే తప్పా చేసింది ఏమి లేదు అనేది మాత్రం పక్కా అని తెలియజేశారు