Listen to this article

జనం న్యూస్ – మార్చి 31- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసిన ఈర్ల రామకృష్ణ (ఆర్కే), రంజాన్ మాసం ఉపవాసం, ప్రార్థన, దానం, సేవా, స్ఫూర్తి, విలువలను నేర్పిస్తుందని, అందరూ భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో ప్రశాంతంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు, పైలాన్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.