

అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలి రావలసిందిగా విజ్ఞప్తి.
మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్..
జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఈ సందర్భంగా సత్య సాయి గార్డెన్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి వద్ద ఈనెల 27 న జరగబోయే భారీ బహిరంగ సభకు లక్షలాదిమంది వస్తున్న సందర్భంగా స్థానిక మండల నాయకులు కార్యకర్తలు సభ స్థలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతతో జనం ఉన్నందున సభ భారీ ఎత్తున సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది రాష్ట్రం నాలుగు మూలల నుంచి వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ సౌకర్యం అన్ని విధాల సౌకర్యాలు చేస్తున్నట్లు తెలిపారు ఎల్కతుర్తి మండలం కేంద్రం నుండి అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు సభ కోసం భూములు ఇచ్చిన చింతలపల్లి రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు మండల సురేందర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ శేషగిరి మాజీ ఎంపీపీ తంగేడ శాలిని మహేందర్ మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరీ స్వామి మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు కడారి రాజు మాజీ మండల అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గోల్లె మహేందర్ బిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్ మండల యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి సోషల్ మీడియా ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత మండల ప్రధాన కార్యదర్శి జూపాక జడ్సన్ మండల యూత్ ఉపాధ్యక్షులు ఈర కమలాకర్ బీసీ సెల్ మండల అధ్యక్షులు చెవుల తిరుపతి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సాతూరి శంకర్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు మదార్, జాగృతి మండల అధ్యక్షులు విక్రమ్ గౌడ్,వోడితల యువసేన అధ్యక్షులు చిట్టి గౌడ్, మండల సీనియర్ నాయకులు దేవేందర్రావు, సాంబమూర్తి గౌడ్, రాజేశ్వరరావు, అల్ల కొండ రాజు, వెంకటేష్ యాదవ్, ప్రేమ్ సాగర్ రావు, చదిరం నాగేశ్వర్, బాబు రావు, జంగం రాజు,వేముల సమ్మయ్య, దుగ్యాని సమ్మయ్య, ప్రసాద్, చెవుల కొమురయ్య, కమలాకర్ రావు, సాతూరి చంద్రమౌళి, సతీష్, శివాజీ, బాబు, వేముల శ్రీనివాస్, కోరే రాజ్ కుమార్, వలి పాషా, డెంగు రమేష్, మొగిలి, అంబాల రాజ్ కుమార్, స్వామి రావు, మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, యూత్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, సాంబరాజు, నవీన్ రావు, కొంగ ప్రవీణ్, సతీష్, ఉట్కూరి కార్తీక్, మురళి, నవీన్, రంజిత్ గౌడ్, అనిల్, భగవాన్ గౌడ్, సందెల నరేష్, అంచనగిరి స్వామి, మహిళా నాయకులు క్రిష్ణ వేణి, భాగ్య, తదితరులు పాల్గొన్నారు
