

పెద్దపల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాన్స్టెన్సీ ఇంచార్జ్ వెంకటేష్.జనవరి 15 న్యూస్… ఈ రాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం వెలమరాజ్యం కమ్మ రాజ్యం రావద్దు 75 సంవత్సరాలుగా వారికి ఓటేసి గెలిపించడం వల్ల వాళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదంత వాళ్లే దక్కించుకున్నారు భూములు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. మైన్స్ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. పరిశ్రమలు వాళ్ల చేతుల్ని ఉన్నాయి విద్యాసంస్థలు వైద్య సంస్థలు ఫార్మా కంపెనీస్ అన్ని వారివే వారి కులాలకే వాళ్ళు ప్రాధాన్యతను ఇచ్చి రాష్ట్ర సంపదను వాళ్ళ కులాలకే దోచుపెట్టినటువంటి వాస్తవాన్ని బీసీలు ఇప్పుడు మర్చిపోకూడదు అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు కూడా వాళ్లే ఉన్నారు కీలక ఉద్యోగ పోస్టులలో వాళ్లే ఉన్నారు. కాంట్రాక్టర్స్ మొత్తం వాళ్లే బీసీల్లారా ఒక్కసారి ఆలోచించండి దీనంతటికీ కారణం ఏంటంటే వాళ్లకు బీసీలు ఓటు వేయటం ఓటు వేయడం వల్లనే వాళ్ళు అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారు బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు కాబట్టి బీసీల్లారా! మీ జీవితకాలంలో రెడ్డి వెలమ కమ్మలకు ఓటు వేయవద్దు వారికి ఓటు వేయమని చెప్పి ప్రచారం చేసే బీసీ కూడా బీసీ ద్రోయే ఆయా రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చే బీసీ కూడా బీసీ ద్రోయే ఏ పార్టీ అయినా సరే బీసీలకు మాత్రమే బీసీలు ఓటు వేసినప్పుడు రాజ్యాధికారం వస్తది ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి కాంట్రాక్ట్స్ వస్తాయి విద్యాసంస్థలు వస్తాయి వైద్య సంస్థలు వస్తాయి బీసీలకు ఉపాధి దొరుకుతుంది కాబట్టి అన్నిటిని ఇచ్చేది రాజ్యాధికారమే ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చేది ఓటే కాబట్టి ఆ ఓటును కేవలం బీసీలకు మాత్రమే వేయండి బీసీలకు మాత్రమే బీసీలు ఓటేయాలని ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి ప్రచారం చేయండి
…. మీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంతిని రఘు వీర ప్రసాద్ గారు మీడియా ద్వారా తెలియజేశారు