Listen to this article

జనం న్యూస్ మే 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మునగాల మండల ఉన్నత పాఠశాలల,గురుకుల స్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పదో తరగతిలో 100% వచ్చినటువంటి పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు.మునగాల మండలం నుండి 383 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుగా 377 మంది విద్యార్థులు పాసయ్యారని ,కేవలం ఆరుగురు విద్యలు విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యారని,మండల పర్సంటేజీ 98.4/-ఉన్నది. ఇందులో న్యూ ప్రజ్ఞా స్కూల్ 560, గురుకుల స్కూల్ 541, కేజీబీవీ స్కూల్ 530, మోడల్ స్కూల్ 525 మార్కులతో మండలంలో టాప్ గా ఉన్నారని తెలిపారు.