Listen to this article

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు.

కబ్జాదారులకు హద్దు అదుపు లేకుండా పోయింది.

వారిని పట్టించుకునే నాధుడే లేడు అంటున్న గ్రామ ప్రజలు.

జనం న్యూస్ 01 మే (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలోని. హేమచంద్రపురం గ్రామపంచాయతీలో. ఎక్కడ భూమి కనబడితే అక్కడ. కబ్జాదారులు వాలిపోతున్నారు. ఇదేమని ప్రశ్నించే నాధుడే లేడు. కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న. అధికారులు. మామూలు మత్తులో తూలిపోతున్న అధికారులు. ఏం చంద్రాపురం గ్రామపంచాయతీ అంటేనే. కబ్జాదారుల నిలయముగా మారింది. గత కొన్ని ఏళ్లుగా. ఈ ప్రాంతంలో కబ్జాదారులు ఎక్కువైపోయారు. ఎక్కడ ఖాళీ జాగా కనపడితే అక్కడ వాలిపోతున్నారు. ఇకనైనా రెవెన్యూ వ్యవస్థ. కబ్జాదారులపై నిఘా ఉంచి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. లేకపోతే వారి ఆగడాలు. ఎక్కువైతున్నాయి. ఫోర్జరీ సంతకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న. కబ్జాదారు. ఇలాంటి వారిపై చర్య తీసుకోకపోతే. వారి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఆ ప్రాంతంలో నివసించే పెద్దమనుషుల ను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.కబ్జాదారులకే వత్తాసు పలుకుతూ వారు పబ్బం గడుపుకుంటున్నారు. ఇకనైనా రెవెన్యూ వ్యవస్థ కనులు తెరిచి. మీరు ఏ సర్వే నెంబర్లు పట్టా భూమి నైతేనేమి గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమి విచారించి. పట్టాదారులకు,అప్ప చెప్పాలని . గవర్నమెంట్ భూమైతేనే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నది. అని సర్వే చేపించి. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందిగా. ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. గత ఎన్నో ఏళ్లుగా. ప్రభుత్వ భూమి అయితే నేమి. ఏ భూమైనా సరే. మేము కబ్జా చేసిన. అధికార బలం మాకు ఉన్నది. మేము వాళ్ళ మనుషులము ఈ పార్టీ వాళ్ళను మేము. మా నాయకుడు చూసుకుంటాడు. అని ధీమాతో. వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కబ్జాదారులను. ఈ గ్రామ పంచాయతీ నుంచి తరిమికొట్టాలని. ఆ ప్రాంత ప్రజల వాపోతున్నారు. ఇకనైనా వారిపై చర్యలు తీసుకోకపోతే. విచ్చలవిడిగా తయారవుతారు. గత కొన్ని సంవత్సరాలుగా. ఏ అధికారి కూడా పట్టించుకునే నాధుడు లేడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కోరుకునేది ఏమిటంటే. కబ్జాదారుల నుండి విముక్తి మాకు కలిగించండి మహా ప్రభువా అని వేడుకుంటున్నారు.