

జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని శివ మార్కండేయ దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో అక్షయ తృతీయ రోజున శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ భద్రకాళీ దేవాలయం అర్చకులు గణేష్ ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి దేవాలయం కమిటీ చైర్మన్ బాసాని సూర్య ప్రకాష్ సతీమణితో పూజా కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతన బోర్డు సభ్యులు మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ పూజారులు మార్త రాజు కుమార్ చిందం కరుణాకర్ భక్తులు పాల్గొన్నారు….