Listen to this article

జనం న్యూస్ మే 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నారగాని రాంబాబు గౌడ్ కుటుంబానికి సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా గౌడ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో గౌడ ఉద్యోగులు 1200 మంది ఉన్నారని మా సంఘ సభ్యులకు ఇలాంటి విషాదకర సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు జిల్లా ఉద్యోగుల సంఘం అండగా నిలుస్తుందని,అదేవిధంగా తాడిచెట్టు నుండి పడి చనిపోయిన గీత కార్మికులకు కూడా ఆర్థిక సాయం సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగులు సంఘం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్ అసోసియేట్ అధ్యక్షులు బెల్లంకొండ రామచందర్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలుగూరి కిరణ్ గౌడ్,కోదాడ డివిజన్ అధ్యక్షులు మండవ ఉపేందర్ గౌడ్, హుజూర్నగర్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల శ్రీనివాస్ గౌడ్ మొక్క రమేష్ గౌడ్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లింగాల రవి గౌడ్ ,సురభి శ్రీధర్ గౌడ్ జిల్లా నాయకులు పబ్బతి వెంకటేశ్వర్లు గౌడ్, అల్లాడి సత్యనారాయణ గౌడ్ ,జిల్లా కార్యదర్శి అమరగాని రాధాకృష్ణ గౌడ్ ,గండు వీర స్వామి గౌడ్, కొండ సైదయ్య గౌడ్, బండి సైదులుగగౌడ్, పొడిసెట్టి శ్రీధర్ గౌడ్, గుణగంటి సురేందర్ గౌడ్, పెండెం మురళి గౌడ్, గుడిపూడి భద్రాచలం గౌడ్, గుడిపూడి సత్యనారాయణ గౌడ్, గుణగంటి నరసింహారావు గౌడ్, చికూరి అంజయ్య గౌడ్, దొంగ గాని శ్యాం ప్రసాద్ గౌడ్, నేలపట్ల సత్యనారాయణ గౌడ్, తండ అంజయ్య గౌడ్, మొక్క సురేష్ గౌడ్,