

జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సభ్యత నమోదు కార్యక్రమం
మండల కేంద్రంలోని ఒకటో వార్డు బీసీ కాలనీ నుండి మొదలుపెట్టినట్టు మండల అధ్యక్షులు వంగరి సాంబయ్య ఒక్క ప్రకటనలో తెలియజేశారు ఈ సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో
శాయంపేట మండల హన్మకొండ జిల్లా కార్యదర్శి పత్తి శీను. జిల్లా ప్రచార కార్యదర్శి బాసాని బాలకృష్ణ
శాయంపేట గ్రామ కోశాధికారి గొట్టిముక్కుల రమేష్ బూర లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు….