Listen to this article

జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతిచెందడం బాధాకరమని MLC బొత్స సత్యనారాయణ అన్నారు.
గురువారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిన్న జరిగిన ఘటన పూర్తిగా ప్రభుత్వ హత్యగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకులు చనిపోయారన్నారు.