Listen to this article

మద్నూర్ మే 2 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం సిర్పూర్ మంజీరా నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లోడుతో గల ఒక ట్రాక్టర్ పట్టుకొని మద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. , ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ ఐ హెచ్చరించారు