

అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్
జనం న్యూస్,మే03,
అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ కార్యాలయంలో సోమవారం జరిగే అనకాపల్లి జిల్లా విస్తృతసాయి కార్యక్రమం సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ సారధ్యంలో సమావేశం జరిగింది.బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ సోమవారం జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండలం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.