

ప్రెస్ క్లబ్ సభ్యులు భీమారం జనం న్యూస్ మే 16 భీమారం మండలం ప్రతినిదికాసిపేటరవి
పచ్చ ధనం పరి శుభ్రతా మాటల్లో కాదు చేతల్లో చూపినప్పుడే ఆ స్లోగన్ కూ అర్థం ఉంటుంది నడి ఎండా కాలం 40నుండి 44డిగ్రీ లు సెంటిగ్రేడ్ కూ ఉష్ణ గ్రత పెరిగి నప్పుడు వంటిలో నీ రంతా అవీరి ఐపోయి వడ దెబ్బ తగిలే అవకాశం వుంది అలాంటి అప్పుడు పొలం గాని ఇంటి పరిసరాల లో గాని రోడ్లు వెంటగాని చెట్టునీడ నా స్వేదా తీరు తాం పేద వాడి ఎయిర్ కండిషన్ చెట్లు నీడే ఆధారం కనుక మానవ మనగడ కూ పర్యావరణ పరి రక్షణ కూ ప్రతి ఓక్కరు సహకరించగలరు అని ప్రముఖ సామాజిక సేవకులు ప్రెస్ క్లబ్ సభ్యులు సమాజానికి పిలుపు నిచ్చారు మొక్కలు నాటేది కొందరు ఐతే వాటికీ నీరు పొసేది మరి కొందరు తయారు అవ్వాలి అదే విధంగా ఆ మొక్కలు ఎండి పోకుండా చూడాలి సిన బాధ్యత మన అందరికి వుంది కొన్ని చోట్ల గతం లో నాటిన మొక్కలు నీరు లేక విల విల లాడు తున్నాయి. కొన్ని ప్రభుత్వం కార్యలయాల్లో కొన్ని మొక్కలు ఎండి పోతున్న యి కనుక మానవ ధర్మం గా ప్రతి ఆఫీస్ లో ఈవినింగ్ మొక్కలు తడిపి నీరు పొసే కార్యక్రమం పెట్టు కుంటే బాగుంటుంది అని అభిప్రాయం వెళ్ళాబుచ్చు తున్నారు.భీమారం చుట్టూ ప్రక్కల ప్రాంతం లో ఆలనాడు నాటిన మొక్కలు క్రింద అనేక మంది స్వేదతిరటం అదే విధంగా భీమారం రోడ్డు లో చిరు వ్యాపారులు చెట్టు నీడ నా తన వ్యాపారం జరుపుకోవటం చెట్టు నీడ ప్రాముఖ్యత గురించి ఆలోచన అవగాహన మనం అందరూ పాటిద్దాం మొక్కలు నాటుదాం