Listen to this article

జనం న్యూస్ మే 19 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం స్వర్గీయ సాపే అప్పలస్వామి సభాస్థలి, పల్లంకుర్రు బస్టాండ్ ది• 24-05-2025 శనివారం ఉదయం 10గంటలకు విగ్ర ఆవిష్కరణ డా. యశ్వంత్ భీంరావ్ అంబేద్కర్ వారిచే జరుగును (అంబేద్కర్ గారి మనవడు ), అనంతరం భారీ బహిరంగ సభ జరుగును అని ఇసుకపట్ల వెంకటేశ్వరరావు (మాజి జడ్పిటిసి),బడుగు జేమ్సపాల్ (దళిత నాయకులు ) కరపత్రం ఆహ్వాన పత్రిక రిలీజ్ కార్యక్రమం లో తెలియజేసారు.. ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంంట్ పరిధి దళిత నాయకులు, అంబేద్కర్ వాదులు అధిక సంఖ్యలో పాల్గొవాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో కె.వి. వి. సత్యనారాయణ, గెడ్డం చంద్రశేఖర్, వడ్డీ శ్యాం,గెద్ద శ్రీను (ఎంపీటీసీ), కసిరెడ్డి రాజా, మోకా సత్తిబాబు,పులుగు బాబి, కాశి యేసు, బూసి మధు,జనిపల్లి సత్యనారాయణ, కోడికలపూడి సత్యనారాయణ మరియు అంబేద్కర్ వాదులు అనేక సంఖ్యలో పాల్గొన్నారు…