Listen to this article

జనం న్యూస్ మే 22 నడిగూడెం

మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలని నడిగూడెం మండల విద్యాధికారి బి. ఉపేందర్ రావు అన్నారు. మంగళవారం మండలం లోని మండల స్థాయి ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వృత్యాంతర శిక్షణా కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.