Listen to this article

జనంన్యూస్. 23. సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాదు రూరల్. సిరికొండ మండలం లోని న్యావానంది గ్రామం లోని ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు. ఈరోజు స్థానక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశానుసరం. నిజామాబాదు రూరల్ యువజన విభాగం నాయకుడు ఉమ్మజి నరేష్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందచేశారు. ఇచ్చిన మాటప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇండ్లు మంజూరు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు. తెలిపారు. ఇ కార్యక్రమం గ్రామపంచాయతీ సెక్రటరీ. కారోబార్. స్థానిక కాంగ్రెస్ నాయకులు. ముత్తెన్న. జనార్దన్. వీరు. నరేందర్. ముస్కిల్. తదితర. కాంగ్రెస్ నాయకులు. పాల్గొన్నారు.