Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

మందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతి నీలి పల్లి నందు షేక్ బాషా కుమార్తెకు నూతనంగా వివాహం జరిగింది ఈ రోజు వారి స్వగృహం నందు నూతన వధూవరులను ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి వారితో పాటు త్రినాధ్ యాదవ్,గోల్డ్ మస్తాన్, మల్లికార్జున రెడ్డి, ఇబ్బు,మహబూబ్ బాషా తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు