

జనం న్యూస్, జూన్ 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తిలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నీలం మధు ముదిరాజ్, కు తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీను , పిట్ల మహేష్ ,జుట్టు సుధాకర్ , మ్యాకల శ్రీనివాస్,చిన్నబోయిని రాజు,చిన్నబోయిని లక్ష్మణ్,దొండ మహేష్ , దుర్గేష్, తదితరులు పాల్గొన్నారు