Listen to this article

జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం భూమి కలిగిన వారు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల ఏవో గంగా జమున తెలిపారు మండలంలోని తహరాపూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సు లో ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు గుర్తింపుగా భూమి ఉన్న ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని అన్నారు వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టారు అని తెలిపారు కేంద్ర ప్రభుత్వం పథకాల అమలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయనున్నట్లు ఈ రిజిస్ట్రేషన్ కు ఆధార్ కార్డు భూమి యజమాని పట్టా పాస్ బుక్ లింకు చేయబడిన ఫోన్ నెంబర్ తీసుకుని వ్యవసాయ అధికారులను సంప్రదించారు న్నారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ రాకేష్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు…..