

జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం లోని కొప్పుల గ్రామానికి చెందిన రామిని రాజ్యలక్ష్మి మరణించగా ఆమె పార్థివదేహాన్ని కి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుమరులు రామిని చంద్రమౌళి రాజవిర్ శ్రీనివాస్ లను కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి వారి వెంట రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి సీనియర్ నాయకులు కట్టల మోహన్ రెడ్డి గంగుల రమణారెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు….