Listen to this article

జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయరాకుల చేరాలు బిసి రజక నాయకుడు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోయి మరణించడంతో విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దామర కొండ కొమరయ్య అతని మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిరు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు….